Category: National

Breaking Telugu News: శ్రీనగర్ విమానాశ్రయం వద్ద పేలుళ్లు..

News5am, Breaking Telugu News11 (09-05-2025): సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జమ్మూ కాశ్మీర్‌ శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో 10 పేలుళ్లు జరిగాయని పేర్కొంటున్న ఒక సంచలన…

Breaking Telugu News ఛార్ధామ్ యాత్ర నిలిపివేత..

News5am,Breaking Telugu New (14-05-2025): భారత్‌ మరియు పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరిగిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రికుల భద్రతను పరిగణనలోకి…

Breaking Telugu News రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ..

News5am,Breaking Telugu New (9-05-2025): పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న టెరిటోరియల్ ఆర్మీలో నమోదైన ప్రతి ఆఫీసర్‌ను,…

Breaking Telugu News కాసేపట్లో ప్రధాని మోడీతో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ..

News5am, Breaking Telugu News (10-05-2025): జాతీయ భద్రతపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ సీడీఎస్‌, త్రివిధ దళాధిప‌తులతో కలిసి కీలక సమీక్ష సమావేశం…

Breaking Telugu News తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం..

News5am,Breaking Telugu New (09-05-2025): ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. పాకిస్థాన్ ఈ ఆప‌రేష‌న్‌ను సహించ‌లేక వ‌క్రబుద్ధితో భారత సరిహద్దు…

Breaking Telugu News జమ్మూ-కశ్మీర్‌లో పాక్ సైన్యం సీస్‌ఫైర్ ఉల్లంఘనలు..

News5am,Breaking Telugu New (09-05-2025): భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం ఆక్రమిత కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు…

Breaking Telugu News జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియానికి బాంబు బెదిరింపు ఈ-మెయిల్…

News5am,Breaking Telugu New (08-05-2025): జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియానికి ఈరోజు ఉదయం 9:13 గంటలకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిల్ తీవ్ర కలకలం రేపింది. ఈ…

Latest Telugu News : లాహోర్​ లో బాంబుల మోత..

News5am Telugu Latest News (08/05/2025) : లాహోర్ నగరాన్ని బాంబుల శబ్దం ఉలిక్కిపడేలా చేసింది. భారత్–పాకిస్తాన్ మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో పాకిస్తాన్‌లోని ముఖ్యమైన…

Breaking News Telugu: కేదార్‌నాథ్ ఆల‌యానికి తొలిరోజు పోటెత్తిన భ‌క్తులు…

News5am, Breaking News Telugu News (03/05/2025): శుక్రవారం కేదార్‌నాథ్ ఆలయంలో భక్తుల రద్దీ వెల్లువెత్తింది. ఒక్కరోజులోనే 30 వేల మందికిపైగా భక్తులు కేదార్‌నాథుడిని దర్శించుకున్నారు. ఉదయం…

పాక్ పౌరులు దేశం వీడేందుకు నేడే చివరి రోజు..

కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర…