Category: Political

బండి సంజయ్ పీఎస్‎గా వంశీ..

కేంద్ర హోంమంత్రి బండి సంజయ్‌కు ప్రైవేట్ సెక్రటరీ (పీఎస్)గా ఐఏఎస్ అధికారి ఆంధ్రవంశీ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సంజయ్‌కు…

రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి…

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధికారులను నియమించారు. ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రిని ఆదివారం ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో…

క్షమాపణలు చెప్పిన కేటీఆర్, మహిళా కమిషన్ అధికారిక ప్రకటన..

తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,ఆర్టీసీ…

నేడు జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ సొంతమైన డీసీసీబీ…

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. నాలుగున్నరేళ్ల క్రితం జరిగిన జిల్లా సహకార బ్యాంకు (డీసీసీబీ) ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. 13 స్థానాలు గెలుచుకుని…

ఎమ్మెల్సీ కవితకు మరోసారి త్రీవ అస్వస్థత , ఎయిమ్స్ కి తరలించిన అధికారులు…

ఢిల్లీ లిక్కర్‌ కేసులో మనీలాండరింగ్ నేరారోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంగతి తెలిసిందే. తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థతకు…

తమిళగ వెట్రి కళగం పార్టీ జెండాను ఆవిష్కరించిన విజయ్‌..

తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్తగా స్థాపించిన తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’…

సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి…

ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ రాజర్షి…

విచారణ జరిపిన జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం…

ఓటుకు నోటు కేసులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఓటుకు నోటు కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని…

రుణమాఫీ కానీవారికీ , ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది..

తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇటీవలే తెలంగాణలో కాంగ్రెస్…

బ్రిటన్‌లో చదువుతున్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి కోరిన జగన్…

బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు వాదనలు జరిగాయి.…