గిరిజనగూడెలకు రోడ్లు, కరెంట్..
రాష్ట్రంలో కనీస వసతులు లేని గిరిజనుల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా పీఎం జన్మన్ (ప్రధాన్ మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా…
Latest Telugu News
రాష్ట్రంలో కనీస వసతులు లేని గిరిజనుల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా పీఎం జన్మన్ (ప్రధాన్ మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జనసమితి అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం సహా పలువురు విద్యావేత్తలు బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన…
స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం చేసుకోవడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు ఉజ్వల భవిష్యత్తు కల్పించే దిశగా మీ వద్ద ఏమైనా…
పేదల కన్నీళ్లపై అభివృద్ధి ఏమిటని బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వానికి పేదల ఆశీస్సులు ఉండాలని, వారి గోసలు ఉండకూడదని అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ…
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర సీఎస్ శాంతికుమారి, మంత్రులు పొన్నం,…
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు జరుగుతున్నాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి…
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు బెంగళూరు చట్టసభ ప్రతినిధుల కోర్టు భారీ షాకిచ్చింది. ఆమెపై కేసు నమోదు చేయాలని బెంగళూరు తిలక్నగర్ పోలీసులను ఆదేశించింది. ఎన్నికల…
నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రానున్నారు. హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 21వ స్నాతకోత్సవంకి రాష్ట్రపతి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నిన్న బొల్లారంలోని రాష్ట్రపతి…
వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన అనూహ్య రీతిలో రద్దయింది. ఈరోజు సాయంత్రం కాలినడకన తిరుమల చేరుకుని రేపు స్వామివారి దర్శనం చేసుకోవాలని జగన్ భావించారు. అయితే,…
వైసీపీ అధినేత జగన్ ఈరోజు సాయంత్రం తిరుమలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. రేపు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మరోవైపు క్రిస్టియన్ అయిన జగన్ అన్యమతస్తుల…