Parliament Winter sessions: నేటినుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
Parliament Winter sessions: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతున్నాయి. ముందస్తు సమావేశాల్లోలాగే ఇవి కూడా వేడెక్కే అవకాశం ఉంది.…
Latest Telugu News
Parliament Winter sessions: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతున్నాయి. ముందస్తు సమావేశాల్లోలాగే ఇవి కూడా వేడెక్కే అవకాశం ఉంది.…
Cyclone Senyar Heading South India: దక్షిణాదిపై మరో తుఫాన్ ముప్పు ఎదురవుతోంది. మలక్కా జలసంధిపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ‘సన్యార్’ తుఫానుగా బలపడిందని వాతావరణశాఖ తెలిపింది.…
Heavy Rain Alert: బంగాళాఖాతంలోని మలక్కా జలసంధి–దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతూ, నవంబర్ 26న వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల దేశంలోని…
President of India Building: రాష్ట్రపతి భవన్ అంటే సాధారణంగా ఢిల్లీ గుర్తుకు వస్తుంది. కానీ శీతాకాలంలో రాష్ట్రపతి హైదరాబాద్లోని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉంటారు. అయితే…
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటన ప్రారంభించారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఆయన కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాలను…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ క్రేజీయస్ట్ మూవీ పుష్ప-2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బన్నీ సరసన రష్మిక మందన్న…
ప్రస్తుతం తాను వివాదాస్పద అంశాల జోలికి వెళ్లదలుచుకోలేదని ఏఐసీసీ అగ్రనాయకురాలు, వయనాడ్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీ అన్నారు. వయనాడ్ ఉపఎన్నికకు ఈరోజు పోలింగ్ కొనసాగుతోంది.…
కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యం భారీ నష్టాన్ని కలిగించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 413 మంది మృతి చెందగా, 152 మంది గల్లంతయ్యారు.…
కేరళ రాష్ట్రంలోని వయనాడ్లో జూలై 30వ తేదీన సంభవించిన ప్రకృతి విపత్తుతో దాదాపు 400 మందికి పైగా ప్రజలు మరణించగా, మరో 200 మంది ఆచూకీ గల్లంతైంది.…
కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్లో మృతదేహాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తున్నారు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 123కి చేరింది. మరో 128…