డిప్యూటి తహశీల్దార్లకు, తహశీల్దార్లుగా పదోన్నతి కల్పించిన తెలంగాణ సర్కార్..
తెలంగాణ ప్రభుత్వం పలువురు డిప్యూటి తహశీల్దార్లకు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో 83 మంది డిప్యూటి తహశీల్దార్లకు తహసీల్దార్ లుగా ప్రమోషన్ కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం…
Latest Telugu News
తెలంగాణ ప్రభుత్వం పలువురు డిప్యూటి తహశీల్దార్లకు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో 83 మంది డిప్యూటి తహశీల్దార్లకు తహసీల్దార్ లుగా ప్రమోషన్ కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం…
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు రాజీనామాకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. ఆగస్టు 15 నాటికి…
కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ని నియమించింది. ఈ హైడ్రా, చెరువులను ఆక్రమించి, అక్రమ కట్టడాలను చేసిన వాటిని…
హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు సీఎం రేవంత్రెడ్డి ఈరోజు భూమిపూజ చేశారు. ఈ భూమిపూజ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ…
కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ని నియమించింది. ఈ హైడ్రా, చెరువులను ఆక్రమించి, అక్రమ కట్టడాలను చేసిన వాటిని…
వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక రకాల విష జ్వరాలు వస్తాయి. ఈ మేరకు తెలంగాణలో హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.…
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజాగా హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా చేస్తున్న పని భేష్ అని కొనియాడారు. నగరంలో చెరువులు, నాలాలు…
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నావంద్గి రైల్వే స్టేషన్ లో ఆదివారం ఓ ఘటన చోటుచేసుకుందీ. వివరాల్లోకి వెళ్తే రైల్వే సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం. వికారాబాద్ జిల్లాకు…
వర్షాకాలం కావడంతో ప్రాజెక్టులలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద…
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ను TGPSCప్రకటించింది . డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం…