Tag: telangana

హైడ్రా పై అసలు విషయం చెప్పిన రేవంత్ రెడ్డి..

కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ని నియమించింది. ఈ హైడ్రా, చెరువులను ఆక్రమించి, అక్రమ కట్టడాలను చేసిన వాటిని…

రాష్టంలో హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించండి: కేటీఆర్‌

వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక రకాల విష జ్వరాలు వస్తాయి. ఈ మేరకు తెలంగాణలో హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.…

సీఎం రేవంత్ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారన్న నారాయణ…

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయణ తాజాగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన హైడ్రా చేస్తున్న‌ ప‌ని భేష్ అని కొనియాడారు. నగరంలో చెరువులు, నాలాలు…

ట్రైన్ కిందపడి, ప్రాణాలతో బయటపడ్డ మహిళ (వీడియో వైరల్)..

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నావంద్గి రైల్వే స్టేషన్ లో ఆదివారం ఓ ఘటన చోటుచేసుకుందీ. వివరాల్లోకి వెళ్తే రైల్వే సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం. వికారాబాద్ జిల్లాకు…

జూరాల ప్రాజెక్టులో భారీగా పెరిగిన వరద, 24 గేట్లు ఎత్తివేత..

వర్షాకాలం కావడంతో ప్రాజెక్టులలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద…

తెలంగాణ గ్రూప్‌ -2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌ను TGPSCప్రకటించింది . డిసెంబర్‌ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం…

రాత్రివేళ మహిళలు పోలీసులకు ఫోన్ చేస్తే మహిళలను ఉచితంగా ఇంటివద్ద దింపుతారంటూ ప్రచారం…

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏది నిజమో, ఏది అబ్బదమో తెలియకూండా పోతుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది, ఏంటంటే రాత్రి 10…

ఆరుగురు ఐఏఎస్ ల బదిలీ.. జిహెచ్ఎంసి కమిషనర్ గా ఆమ్రపాలి…

జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉత్తర్వులు…

తెలంగాణలో భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవులు..

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో జనజీవనం స్తంభించింది. సోమవారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. మంగళవారం తెల్లవారు జాము నుంచి కుండపోత వర్షం కురవడంతో…

15 రోజుల మధ్యంతర బెయిలు మంజూరు చేసిన నాంపల్లి కోర్టు…

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ2గా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు…