Ap Reorganisation Amendment Bill: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత…
Ap Reorganisation Amendment Bill: ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందిన ఏపీ…
Latest Telugu News
Ap Reorganisation Amendment Bill: ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందిన ఏపీ…
TDP Vs YCP Leaders Fight: కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు కత్తులతో…
Ys Jagan Arrives At Begumpet: ఆస్తుల కేసులో విచారణ కోసం జగన్ మోహన్ రెడ్డి నేడు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. ఇందుకోసం ఆయన బేగంపేట…
మాజీ మంత్రి పరిటాల సునీత నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ అధినేత జగన్ వెళుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త…
గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ను కోర్టు మరోసారి పొడిగించింది. వల్లభనేని వంశీని…
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి నరసరావుపేట జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10,000 చొప్పున ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై కోర్టు పోసానికి బెయిల్…
మరికాసేపట్లో ఏపీ బడ్జెట్ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీకి చేరుకున్నారు.…
కాకినాడ పోర్టు కేసులో వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసిన…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా, కీలక నాయకులు వరుసగా పార్టీని వీడుతున్నారు. తాజా…
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అంతకుముందు, ఏపీ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్…