నెహ్రూ తర్వాత.. ఆ గౌరవం ప్రధాని మోదీకే దక్కుతుంది
నెహ్రు తర్వాత వరుసగా మూడోసారి దేశానికి ప్రధాని అయిన ఘనత మోదీ గారు సాధించారు అని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీపై దేశ…
Latest Telugu News
నెహ్రు తర్వాత వరుసగా మూడోసారి దేశానికి ప్రధాని అయిన ఘనత మోదీ గారు సాధించారు అని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీపై దేశ…
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 రేసు నుంచి వైదొలుగుతున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రకటనపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అధ్యక్ష పదవికి పోటీ చేసే మరియు అధ్యక్షుడిగా…
లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి జాతర తెలంగాణతో పాటు అనేక రాష్ట్రలో మంచి కీర్తిని పొందింది.…
హైదరాబాద్: ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులైన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా…
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపా దాస్ మున్షీ, అమెరికన్ కాన్సులెట్ ప్రతినిధి ఈ రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని, దీవెనలు పొందారు. మంత్రి…
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసనసభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు పూర్తి సమాచారంతో వెంటనే సమాధానాలు పంపాలని ప్రభుత్వ ప్రధాన…
నాగర్కర్నూల్ జిల్లాలో తాజాగా దారుణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళా కూలీలపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారి సమీపంలోని హాజీపూర్లో…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇకపై రాష్టంలో…
అనుకున్న ప్రకారం జరిగింది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిదీలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ ముగ్గురికి జూలై 25 నుంచి…
తాజాగా మాదాపూర్లో జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహాసభల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ, కమ్మ వర్గానికి చెందిన వాళ్ళు వ్యవసాయం చేసి పది మందికి…