Month: July 2024

గుట్టలు వాగులు దాటుకుంటు గిరిజన ప్రజలకు వైద్యం

ములుగు: అడవి ప్రాంతాలలో ఉండే ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చినపుడు వాళ్ళకి వైద్యం అవసరం. దట్టమైన అడవుల్లో రవాణా సౌకర్యాలు ఉండవు. ఇందువల్ల వైద్యులు ఎవరు ముందుకు…

ఆస్ట్రేలియాలోని మిల్లా మిల్లా జలపాతంలో, ఇద్దరు తెలుగు విద్యార్థులు గల్లంతయ్యారు..

హైదరాబాద్: ఈ మధ్యకాలంలో విద్యార్థులు ఉన్నత చదువులకోసం ఎంతగానో అప్పు చేసి వివిధ దేశాలకి వెళ్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లోని కెయిర్న్స్ సమీపంలోని మిల్లా…

నా జీవితంలో మరచిపోలేని రోజు: రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తన జీవితంలో మర్చిపోలేని రోజు ఇది అని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతగా నేడు రూ.లక్ష వరకు…

వినుకొండలో దారుణమైన హత్య

పల్నాడు జిల్లా, వినుకొండ చెక్‌పోస్టు సెంటర్‌లో దారుణ ఘటన జరిగింది. అందరూ చూస్తుండగానే రషీద్ అనే యువకుడిపై షేక్ జిలానీ అనే వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేసి…

నేడే శ్రీలంక పర్యటన జట్టు పై ఎంపిక !

ఇటీవలే బార్బడోస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ లో భారత్ సౌతాఫ్రికాపై విజయం సాధించి ప్రపంచకప్ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. భారత జట్టు శ్రీలంక పర్యటన…

వన్ నేషన్ వన్ గోల్డ్ రేట్ : ఇక నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ బంగారం ధర ఒకే విధంగా ఉంటుంది.

ఇక నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బంగారం ధరలు ఒకే విధంగా ఉంటాయి. ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఒక దేశం ఒకే రేటు విధానాన్ని తీసుకువస్తుంది.దేశంలోని…

నిమ్మరసంతో కలిపి తినకూడని ఆహారాలు ఇవి తింటే ఏమౌతుందో తెలుసుకోండి

నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిది. ఇందులో విటమిన్ సి, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. నిమ్మకాయను ఉపయోగించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది…

సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ మణిపూర్ నుండి మొదటి స్థానంలో నిలిచారు

మణిపూర్‌కు చెందిన తొలి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించేందుకు సిద్ధమైన కేంద్రం మంగళవారం ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల పదోన్నతిని క్లియర్ చేసింది. రెండు నోటిఫికేషన్‌లలో “జమ్మూ & కాశ్మీర్/లడఖ్…

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నెల 20న ఢిల్లీకి.. ఎందుకంటే..?

హైదరాబాద్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నెల 20న ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో భేటీ కానున్నారు. మేడిగడ్డ, అన్నారం…

తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం..

తెలంగాణ రాష్టంలో ఉపాధ్యాయుల భర్తీ కోసం 11,062 పోస్టులు విడుదల చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇటీవలే…