Month: August 2024

ఫార్మాలిటీస్ పేరుతో ఆలస్యం.. గాల్లో కలిసిన బాలిక ప్రాణం

“వైద్యో నారాయణో హరి”.. వైద్యులు దేవుళ్లతో సమానం. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికి వైద్యం అందించడం వైద్యుల విధి. కానీ ఓ చిన్నారి విషయంలో మాత్రం వైద్యుల…

బ్రిటన్‌లో చదువుతున్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి కోరిన జగన్…

బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు వాదనలు జరిగాయి.…

నేటి నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్

నేటి (బుధవారం) నుంచి బీజేపీ నమోదు ఉత్సవ్ కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌లోని క్లాసిక్‌ గార్డెన్స్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్య…

హసీనాను మాకు అప్పగించండి భారత్ కు బంగ్లా పార్టీ డిమాండ్…

బంగ్లాదేశ్‌లో విద్యార్థులు, ప్రజల నిరసనల కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఆ దేశం విడిచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే,…

ఇరాన్‌లో బస్సు బోల్తా.. 28 మంది యాత్రికులు మృతి..

ఇరాన్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ నుంచి ఇరాక్‌కు షియా యాత్రికులతో వెళ్తున్న బస్సు సెంట్రల్ ఇరాన్‌లో బోల్తా పడింది. ఈ ఘటనలో కనీసం…

వరుణ్ సందేశ్ ‘విరాజి’… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వరుణ్ సందేశ్ తన కెరీర్ ప్రారంభంలో హ్యాపీడేస్, కొత్త బంగారులోకం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కొంత గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ లను సెలెక్ట్…

కవలలుగా భూమి మీదికి వచ్చి, కలిసే లోకాన్ని విడిచి వెళ్లిపోయారు..

కవలలుగా పుట్టి భూమి మీదికి వచ్చారు. కవలలుగా కలిసే లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా రూరల్‌…

45 ఏళ్ల తర్వాత తొలిసారి పోలెండ్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ..

భారత ప్రధాని నరేంద్ర మోదీ యూరప్ దేశమైన పోలాండ్ పర్యటనకు బయలుదేరారు. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే,…

నేటి నుంచి మేడిగడ్డ- అన్నారం-సుందిళ్ల డ్యామ్‌ల విచారణ ప్రారంభం..

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల డ్యామ్‌లకు సంబంధించి నేటి నుంచి విచారణ ప్రారంభమైంది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇప్పటికే పలువురు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, సీనియర్ అధికారులు,…

ధాబాలో ఫ్రెండ్స్‌తో చిల్‌ అవుతున్న ధోనీ..పిక్స్ వైరల్..

మహేంద్ర సింగ్ ధోని అంటే క్రికెట్ అభిమానులకు ఎనలేని ప్రేమ, ఎందరో అభిమానులను తన ఆట ప్రదర్శనతో సొంతం చేసుకున్నాడు. ధోనీ 2021లో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు…