Month: August 2024

వరలక్ష్మి రూపంలో దుర్గమ్మ , ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…

తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రతం వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం. వ్రతాన్ని మహిళలందరూ తప్పనిసరిగా చేసుకుంటారు.…

ఎస్​బీఐ ఖాతాదారులకు శుభవార్త… పెరిగిన ఎస్​బీఐ వడ్డీరేట్లు

న్యూఢిల్లీ: ఎస్​బీఐ రుణ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి ఉపయోగించే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్…

హైదరాబాద్‌లో 2 గంటల పాటు భారీ వర్షం..

నగరంలో గురువారం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. రాత్రి 7 గంటల నుంచి రెండు గంటల పాటు…

రాయలసీమలోనూ ఊహించని ఆదరణకు సంతోషాన్ని వ్యక్తం చేసిన నిహారిక…

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఈ నెల 9న తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. యాదు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు…

దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్..

కోల్‌కతా వైద్యురాలి అత్యాచారానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సంచలన ప్రకటన చేసింది. కోల్‌కతా వైద్యురాలి మృతికి…

“అన్న క్యాంటీన్” ను ప్రారంభించిన సీఎం. చంద్రబాబు నాయుడు, మెనూ ఇదే…

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్కుంటూ వస్తుంది. ఎన్నికల సమయంలో అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు…

మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం…

విజయ్ – హెచ్ వినోద్ సినిమా అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది

తలపతి విజయ్, రాజకీయాలలో వృత్తిని కొనసాగించడానికి సినిమాల నుండి విరామం తీసుకునే ముందు తన 69వ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు హెచ్ వినోద్‌తో జతకట్టబోతున్నాడు. అత్యంత అంచనాలు…

అప్పుల్లో రికార్డులు బద్దలు కొట్టిన కాంగ్రెస్ : కేటీఆర్

హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా రూ.50,000 కోట్ల అప్పులు చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. తెలంగాణ చరిత్రలో…

దోడా జిల్లాలో కార్డన్ సెర్చ్ చేపట్టిన సైనికులు…

జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు నలుగురు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ మరణించారు.…