Month: August 2024

మైనర్ బాలికపై కామాంధుడు అత్యాచారం…

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఎర్రకుంట తండాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు గర్భం దాల్చడంతో ఆ దుర్మార్గుడు అబార్షన్ చేయించాడు.…

మేఘా నిర్లక్ష్యంతో సుంకిశాల కూలిపోయింది.. ఏలేటి మహేశ్వర రెడ్డి

మేఘా ఇంజినీరింగ్ కంపెనీ నిర్లక్ష్యం వల్లే సుంకిశాల ప్రాజెక్టులో ప్రహరీ గోడ కూలిపోయిందని బీజేపీఎల్పీ నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కంపెనీపై క్రిమినల్‌ నిర్లక్ష్యం కింద…

రేపే మూడో విడత రైతు రుణమాఫీ…

ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మూడో విడత రుణమాఫీకి సిద్ధమైంది. ఇప్పటికే మొదటి దశలో రూ. లక్ష,…

ఆగస్టు 15 సందర్బంగా గోల్కొండ కోటలో రిహార్సల్

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం గోల్కొండ కోటలో రిహార్సల్స్. మంగళవారం డీజీపీ జితేందర్, నగర సీపీ శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ వివిధ శాఖలు, పోలీసు…

ఈరోజు నుంచి ప్రారంభం కానున్న యాదాద్రి వార్షిక పవిత్రోత్సవాలు..

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ఆలయ వార్షిక పవిత్రోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 నుంచి…

వేణు స్వామికి మహిళా కమిషన్ నోటీసులు జారీ…

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి, సినీ నటులు మరియు రాజకీయ నాయకుల జాతకాలను వెల్లడిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా పాపులర్ అయ్యాడు. అయితే తాజాగా ఆయన చైతన్య-శోభిత…

సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థినుల కిడ్నాప్, ఒకరిపై అత్యాచారం

బాపట్ల జిల్లా చెరుకుపల్లి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలానికి చెందిన ఇద్దరు బాలికలు గుంటూరు నగరంలో జూనియర్ ఇంటర్‌లో చేరారు. పట్టాభిపురం చంద్రమౌళీశ్వర అగ్రహారలోని సాంఘిక సంక్షేమ…

భార్యను బైక్ కు కట్టి ఈడ్చుకెళ్లిన శాడిస్ట్ భర్త..

భార్యను బైక్ కు కట్టి ఈడ్చుకెళ్లిన పైశాచిక ఘటన రాజస్థాన్ లో జరిగింది మద్యం మత్తులో భార్యను చితకబాదిన ఓ వ్యక్తి. ఆపై తాడుతో ఆమెను తన…

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్…

నేడు దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. సెబీ ఛైర్‌పర్సన్‌ మధబి పూరిపై అమెరికా సంస్థ చేసిన ఆరోపణలు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.…