Month: September 2024

ట్రైబల్స్​కు ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు ఇస్తున్నాం…

పీఎం జన్మన్ పథకం కింద రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజలకు ఆధార్ కార్డుతో పాటు పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, రేషన్ కార్డులు, పీఎం జనధన్ బ్యాంకు…

41 రోజుల త‌ర్వాత ఆగిన కోల్‌క‌తా వైద్య విద్యార్థుల ఆందోళ‌న..

కోల్‌క‌తా ట్రైనీ వైద్యురాలిపై హ‌త్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రిగాయి. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ ఈ…

వార్డెన్ పై దాడి చేసిన బంధువులు..

విద్యార్థిని పట్ల దురుసుగా ప్రవర్తించిన వార్డెన్‌కు దేహశుద్ధి చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గాదెరుక్మారెడ్డి మెమోరియల్ హైస్కూల్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఆ పాఠశాలలో…

స్క్విడ్ గేమ్ సీజన్-2 వచ్చేస్తోంది, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..!

ఎంతగానో ఎదురు చూస్తున స్క్విడ్ గేమ్ సీజన్-2 వచ్చేస్తోంది. ఓటీటీలో స్క్విడ్ గేమ్ సీజన్-1 ప్రపంచవ్యాప్తంగా ఎంతపెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2021లో ప్రముఖ ఓటీటీ…

బెంగళూరులో జానీ మాస్టర్ అరెస్టు!

అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ప్ర‌ముఖ‌ కొరియోగ్రఫర్‌ జానీ మాస్టర్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్‌ 376, 506, 323(2) కింద కేసులు నమోదైన విష‌యం…

తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు సమావేశం

ఈరోజు ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ యంగ్…

ధనిక రాష్ట్రాల్లో రెండవ స్థానంలో తెలంగాణ..

ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదిక ప్రకారం తలసరి ఆదాయంలో దక్షిణాదిలోని ఐదు ధనిక రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు. 1991 సంవత్సరంలో ఇక్కడ…

పళ్లు తోముతుండగా దవడలోకి చొచ్చుకెళ్లిన బ్రెష్..

శ్రీ సత్యసాయి జిల్లా లో బుధవారం ఓ బాలుడు పళ్లు తోముతుండగా బ్రెష్ దవడ భాగంలోకి చొచ్చుకెళ్లిన వింత ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, కదిరి…

నేడు 75 అన్నా క్యాంటిన్లు ప్రారంభం..

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నేడు ఆంధ్రప్రదేశ్ లో మరో 75 అన్నా క్యాంటిన్లు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో…

నాచారం పీఎస్ పరిధిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య..

నాచారం పీఎస్ పరిధిలో విద్యార్థిని ఆత్మహత్య ఘటన నగరంలో కలకలం రేపింది. నాచారం హాస్టల్‌లో ఏడాది కాలంగా ఉంటున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన సంజిమ అనే విద్యార్థిని…