Month: September 2024

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి..

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే, దామరచర్ల మండలం బత్తులపాలెం వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు…

అమెరికాలోని డాలస్ లో రాహుల్ పై ప్రశంసలు…

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన పప్పు కాదని, ఉన్నత…

బుడమేరుకు రెడ్ అలెర్ట్ , ఏ క్షణమైనా వరద!

బుడమేరుకు మరోమారు ముప్పు పొంచి ఉందని, పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు . ఈ…

‘కుబేర’ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసిన మేకర్స్..

ధనుష్‌ కథానాయకుడిగా, నాగార్జున ప్రత్యేక పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘కుబేర’. తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సునీల్‌ నారంగ్‌,…

ప్ర‌స్తుతం బ్యారేజీ నీటిమ‌ట్టం 13 అడుగుల‌పైకి…

ప్ర‌కాశం బ్యారేజీకి మ‌ళ్లీ వ‌ర‌ద పోటెత్త‌డంతో భారీగా నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి బ్యారేజీకి 4.50 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరినట్లు అధికారులు వెల్లడించారు.…

కూతురి త‌ల‌పై సీసీ కెమెరా అమ‌ర్చిన తండ్రి..ఎందుకో తెలుసా?

సాధారణంగా సీసీటీవీ కెమెరాలను ఇళ్లలోనూ, ఆఫీస్‌ల్లోనూ, రోడ్ల మీద, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనూ అమర్చుతారు. సెక్యూరీటీ కారణాల రీత్యా సీసీటీవీ కెమేరాలన అమర్చుతారు. అయితే పాకిస్తాన్‌ లోని…

ఘ‌నంగా పారిస్ పారాలింపిక్స్ ముగింపు వేడుక‌లు…

ఆగస్టు 28న పారిస్‌లో ప్రారంభమైన పారాలింపిక్‌ క్రీడలు ఆదివారంతో ముగిశాయి. ఈ వేడుకలో ఆర్చర్ హర్విందర్ సింగ్, అథ్లెట్ ప్రీతి పాల్ భారత పతాకధారులుగా వ్యవహరించారు. ఇక…

మహిళలకు షాక్, నేటి పసిడి, వెండి ధరలను తనిఖీ చేయండి.

పసిడి ప్రియులకి బిగ్ షాక్ తగిలింది. గత వారం రోజులుగా పెరగని పసిడి ధరలు, నేడు భారీగా పెరిగాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు,…

 జగన్ కు పాస్ పోర్ట్ కష్టాలు..

వైసీపీ అధినేత జగన్‌కు పాస్‌పోర్టు సమస్యలు ఎదురయ్యాయి. ముఖ్యమంత్రి పదవి కోల్పోవడంతో జగన్ దౌత్య పాస్‌పోర్టు రద్దయింది. అందుకే సాధారణ పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు.…

విద్యార్థులే మా ప్రజా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత

విద్యార్థులకే మన ప్రజా ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారానికి అధికారులను నియమించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకుల…