Month: September 2024

నేడు ఖమ్మంలో వరద ప్రాంతాల్లో కేంద్ర మంత్రుల పర్యటన..

ఖమ్మం పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. వరదల కారణంగా చాలా మంది బాధితులుగా మిగిలారు. ఖమ్మంలోని 20కి పైగా…

హైదరాబాద్ లో షాకింగ్ ఘటన!

హైదరాబాద్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా భూమి పొరల నుంచి పొగలు వచ్చి బీభత్సం సృష్టించాయి. ఈ ఘటన గురువారం కేబీఆర్‌ పార్క్‌లో చోటుచేసుకుంది.…

విమానాల్లో మద్యం అక్రమ రవాణా…

మందు, గంజాయి విక్రయదారులతో పాటు, హైదరాబాద్‌లో నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయాలకు తెర లేపారు. గోవా నుంచి విమానాల్లో మద్యం బాటిళ్లను తీసుకువస్తుండగా శంషాబాద్ విమానాశ్రయం…

2 కోట్ల విలువైన 591 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు

హైదరాబాద్‌ రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు భారీగా మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 591 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సిటీ సెల్ ద్వారా…

మిస్టర్ బచ్చన్ పరాజయంపై రవితేజ ఆశ్చర్యకరమైన నిర్ణయం

మిస్టర్ బచ్చన్ పరాజయంపై రవితేజ ఆశ్చర్యకరమైన నిర్ణయం. రవితేజ “మిస్టర్ బచ్చన్” స్టంబుల్స్: బాక్స్ ఆఫీస్ నిరాశ మరియు తదుపరి చర్యలపై ఒక లుక్. బాలీవుడ్ బ్లాక్…

ఎంతగానో ఎదురుచూస్తున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది..

రామ్‌ పోతినేని హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. బ్లాక్ బస్టర్ హిట్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా వచ్చిన…

నీటి తొట్టెల్లో పడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం..

మహబూబ్ నగర్ జల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటి తొట్టెల్లో పడి అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులు మరణించారు. ఈ ఘటనలు బుధవారం ఉమ్మడి మహబూబ్…

ఏపీకి నేడు కేంద్ర బృందం రాక..

భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాల పంట ముంపునకు గురైంది.…

పారిస్‌ పారాలింపిక్స్‌లో అద్భుత‌ ప్ర‌ద‌ర్శ‌న‌తో దూసుకెళ్తున్న భార‌త అథ్లెట్లు…

పారిస్‌లో జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భార‌త అథ్లెట్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో దూసుకెళ్తున్నారు. ప‌త‌కాల పంట పండిస్తున్నారు. ఇటీవల జరిగిన పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఈవెంట్ ఫైనల్లో ఆర్చర్…

తెలంగాణకు రూ.కోటి విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్…

తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు కోటి రూపాయలు…