కంగనా రనౌత్ కు షాకిచ్చిన బాంబే హైకోర్టు…
ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కు బాంబే హైకోర్టులో షాక్ తగిలింది. ఆమె స్వయంగా దర్శకత్వం వహించి, నటించి, నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి సెన్సార్…
Latest Telugu News
ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కు బాంబే హైకోర్టులో షాక్ తగిలింది. ఆమె స్వయంగా దర్శకత్వం వహించి, నటించి, నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి సెన్సార్…
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడను చిగురుటాకులా వణికించిన బుడమేరుకు మళ్లీ వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. నిన్న బుడమేరులో వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. కానీ, ఈరోజు వరద…
దేశీయ స్టాక్ మార్కెట్లో జోరుకు బ్రేకులు పడ్డాయి. గత వారం సూచీలు రికార్డు స్థాయిలను తాకాయి. కానీ ఈ వారం ఆ ప్రభావం అస్సలు కనిపించలేదు. అంతర్జాతీయ…
హైదరాబాద్-విజయవాడ మధ్య రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో ముంపునకు గురైన రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు పూర్తికావడంతో అధికారులు రైళ్ల రాకపోకలను ప్రారంభించారు. హైదరాబాద్ నుండి…
రాష్ట్రంలోని వరద బాధితులకు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు విరాళం ప్రకటించారు. ఈ మేరకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఎక్స్ వేదికగా ప్రకటించారు. వరద…
2024 కేంద్ర బడ్జెట్ అనంతరం భారీగా తగ్గిన బంగారం ధరలు ఇటీవలి రోజుల్లో వరుసగా పెరుగుతూ వచ్చాయి. మరోసారి ఆల్టైమ్ రేట్స్ దిశగా దుసుకుపోయాయి. అయితే గత…
తెలుగు రాష్ట్రాలకు మరో పెను ప్రమాదం పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అది క్రమంగా బలపడి ఉత్తరాంధ్ర వైపు వెళ్లే అవకాశం…
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి వీధిలో వినాయక చవితి సందడి మొదలైంది. మార్కెట్లో విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. ఉత్సవం సమీపిస్తుండటంతో పలువురు విక్రేతలు బొజ్జ గణపయ్యల తయారీకి సిద్ధమయ్యారు. ప్రసిద్ధి…
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. ఆమెతో పాటు పర్యావరణ, భూగర్భ గనుల శాఖల ముఖ్యకార్యదర్శులకు కూడా నోటీసులు పంపింది. జూబ్లీహిల్స్ నివాస…
ప్రభాస్ మరియు దర్శకుడు నాగ్ అశ్విన్ యొక్క సైన్స్ ఫిక్షన్ ఇతిహాసం కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద ₹1,100 కోట్లు వసూలు చేసి ఒక గొప్ప…