మంత్రాల నెపంతో మెదక్లో దారుణం…
ఈ ఘటన మెదక్ జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మాయమాటలు చెబుతున్నారని అనుమానించిన గ్రామస్తులు కర్రలు, రాళ్లతో ముగ్గురిపై కిరాతకంగా దాడి చేశారు. ఆ గ్రామం మొత్తం…
Latest Telugu News
ఈ ఘటన మెదక్ జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మాయమాటలు చెబుతున్నారని అనుమానించిన గ్రామస్తులు కర్రలు, రాళ్లతో ముగ్గురిపై కిరాతకంగా దాడి చేశారు. ఆ గ్రామం మొత్తం…
గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహించాయి.…
తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PGECET) 2024 కౌన్సెలింగ్ ఫేజ్…
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు సహా నలుగురు భారతీయులు దుర్మరణం చెందారు. టెక్సాస్ రాష్ట్రంలోని అన్నాలోని రోడ్డు నంబర్…
ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ వరద బాధితులంతా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని వెల్లడించారు. మంగళవారం ఖమ్మం రూరల్ కస్నాతండా, వాల్యాతండాలో రాష్ట్ర…
తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు కురుస్తుండంగా, మరోవైపు విష వ్యాధులు విజృంభిస్తున్నాయి. తాజాగా తెలంగాణలో స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తుంది. గత కొద్ది రోజులుగా భారీ…
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు కారణంగా ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా అలాగే ట్రేడ్ అయ్యాయి.…
ఖమ్మం జిల్లా బీకే నగర్లో ఉద్రిక్తత నెలకొంది. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన హరీశ్రావు కారుపై స్థానికులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ నేతల…
పసిడి కొనుగోలు చేసేవారికి శుభవార్త. ఇటీవలి రోజుల్లో భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు, ఇప్పుడు వరుసగా పడిపోతున్నాయి. పసిడి అంటేనే మహిళలు ఫిదా అవుతారు. చీరలను,…
కన్న తల్లి కనికరం లేకుండా అప్పుడే పుట్టిన ఆడబిడ్డను పొదల్లోకి విసిరేసింది. పాప ఏడుపు విన్న ఓ ఆటో డ్రైవర్ కు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న పసికందు…