సరికొత్త చరిత్ర సృష్టించిన దేవర..
రెండు తెలుగు రాష్ట్రాలను పరిశీలిస్తే దేవర మ్యానియా కనిపిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా టిక్కెట్ సిఫార్సులు, బెనిఫిట్ షోల ఏర్పాటు ఓవర్సీస్ తెలుగు రాష్ట్రాల షోలు, ఎగ్జిబిటర్లు,…
Latest Telugu News
రెండు తెలుగు రాష్ట్రాలను పరిశీలిస్తే దేవర మ్యానియా కనిపిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా టిక్కెట్ సిఫార్సులు, బెనిఫిట్ షోల ఏర్పాటు ఓవర్సీస్ తెలుగు రాష్ట్రాల షోలు, ఎగ్జిబిటర్లు,…
తెలంగాణ మంత్రి సీతక్క ఈరోజు రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు. గవర్నర్తో భేటీ అనంతరం…
మహబూబాబాద్ జిల్లా మరిపెడ బస్టాండ్ సమీపంలో చేపల లోడుతో వెళ్తున్న బొలోరో వాహనం బోల్తా పడింది. దీంతో వాహనంలోని చేపలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. స్థానికులు చేపలను…
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షలో భాగంగా…
దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి కొత్త రికార్డులను నమోదు చేసింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ సూచీలు కూడా జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సోమవారం మార్కెట్ ప్రారంభంలోనే…
కోయంబత్తూరుకు చెందిన ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు అధినేత సద్గురు లడ్డూ ప్రసాదం సమస్యపై తన స్పందనను వ్యక్తం చేశారు. ఆలయ ప్రసాదంలో ఆవు కొవ్వును ఉపయోగించడం…
దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని బాధితుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్లోని దుర్గం చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణ…
విజయవాడలోని అశోక్నగర్లో త్రీవ విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే , కృష్ణా జిల్లా మచిలీపట్నం టెంపుల్ కాలనీకి చెందిన మహ్మద్ అబ్బాస్, క్రేన్ హెల్పర్గా పని చేస్తున్నారు.…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంకు చెందిన వేపంచ షణ్ముఖ రెడ్డి (24) పీజీ చదువుతు హైదరాబాద్లో చేరాడు. ఇందుకోసం జల్సాలకు అలవాటు పడ్డాడు. జల్సా చేసేందుకు డబ్బులు…
ఆదివారం రాజమండ్రిలోని పర్యాటక ప్రదేశం మారేడుమిల్లిలో ముగ్గురు వైద్యవిద్యార్థులు గల్లంతయ్యారు. అందులో ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలను అధికారులు సోమవారం ఉదయం గుర్తించారు. గల్లంతైన మరో విద్యార్థి కోసం…