మళ్లీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్…
దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి నష్టాల్లోకి జారుకుంది. సోమవారం లాభాలతో ప్రారంభమై, ముగింపులో భారీ లాభాలతో సూచీలు ముగిశాయి. ఇక మంగళవారం ఉదయం కూడా లాభాలతో ప్రారంభమైన…
Latest Telugu News
దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి నష్టాల్లోకి జారుకుంది. సోమవారం లాభాలతో ప్రారంభమై, ముగింపులో భారీ లాభాలతో సూచీలు ముగిశాయి. ఇక మంగళవారం ఉదయం కూడా లాభాలతో ప్రారంభమైన…
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాగల 24 గంటల్లో ఇంకా బలపడి వాయుగుండంగా మారుతుందని…
తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలకు ఏఐసీసీ కీలక బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ సీనియర్ అబ్జర్వర్లుగా నియమించింది. ఇందుకు సంబంధించి…
రాజకీయాలు, దేశ భద్రత వేరు అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దామగుండంలో నిర్మించనున్న నేవీ రాడార్ స్టేషన్ కృషిని తెలంగాణ సీఎం రేవంత్…
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాకు సంబంధించిన స్పెషల్ వీడియో తాజాగా రిలీజ్ అయింది. ఇవాళ మెగా మేనల్లుడి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ప్రీ…
గ్రూప్ 1 మెయిన్స్కు అడ్డంకులు తొలగిపోయాయి. తెలంగాణ హైకోర్టులో దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్…
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్తరాంధ్ర అధికారులు సిద్ధమయ్యారు. పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లు బారులు తీరారు. మరోవైపు భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో…
అక్టోబర్ 16న జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ మెజార్టీ సీట్లు దక్కించుకుంది. ఒమర్ అబ్దుల్లానే…
తెలంగాణలో డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న వారికి శుభవార్త. నేడు 10,006 మంది కొత్త ఉపాధ్యాయులకు పోస్టింగులు ఇవ్వనున్నారు. కొత్త టీచర్లు ఆయా డీఈఓలు…
పదేళ్లకు ఒకసారి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 2014లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనంతరం 2024లో చేస్తున్నాం. సభ్యత్వ…