మహారాష్ట్ర మరో రెండు హెచ్ఎంపీవీ కేసులు నమోదు..
చైనాలో ప్రకంపనలు సృష్టిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్ మన దేశంలోనూ విస్తరిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తొలి కేసులు నమోదు కాగా తాజాగా మరో రెండు కేసులు…
Latest Telugu News
చైనాలో ప్రకంపనలు సృష్టిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్ మన దేశంలోనూ విస్తరిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తొలి కేసులు నమోదు కాగా తాజాగా మరో రెండు కేసులు…
వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో, జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన లాస్య మధు దంపతుల కూతురు అద్విత(4) అదృశ్యమైంది. డిసెంబర్ 28న బంధువులు…
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో…
త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం (ఈసీ) నేడు (జనవరి 7) ప్రకటించనుంది. ఎన్నికల తేదీల వివరాలను వెల్లడించేందుకు ఎన్నికల సంఘం…
లేడీ సూపర్ స్టార్ నయనతార కొన్ని రోజులుగా వార్తల ముఖ్యాంశాల్లో నిలిచారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు ఆమెకు మధ్య కాపీ రైట్ వివాదం కోర్టులో…
హనుమకొండ జిల్లా హయగ్రీవ మైదానంలో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ…
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ నెల 13న ప్రారంభం కానున్న మహా కుంభమేళాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు…
చైనాను అతలాకుతలం చేస్తున్న HMPV వైరస్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో తొలి కేసు నమోదు అయింది. 8 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ…
ఐకాన్స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ల ‘పుష్ప-2’ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్…
భారతీయులకు బంగారం అంటే ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలు వంటి ప్రత్యేక సందర్భాల్లో బంగారం కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి…