Author: Shiva Swetha

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది 27వసారి. కాగా, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్…

మహారాష్ట్ర లో ఎన్డీయే కూటమి విజయదుంధుబి మోగిస్తుంది..

బీజేపీ ఒంటరిగా 125 సీట్లు గెలుచుకుంటుందని కేంద్ర మంత్రి బండిసంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో బండిసంజయ్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి గెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ…

కంట్లో నలుసు పడిందని ఆస్పత్రికి వెళితే.. చిన్నారి ప్రాణమే తీశారు..

ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. డబ్బు కోసం డాక్టర్లు ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఐదేళ్ల చిన్నారి కంట్లో నలుసు పడిందని ఆస్పత్రికి వెళ్తే ఆపరేషన్ నిర్లక్ష్యం…

రేపు సాయంత్రం కిసిక్ సాంగ్ రిలీజ్..

అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సుకుమార్ రెండో భాగాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మైత్రీ…

ఏడు జిల్లాల్లో నూటికి నూరు శాతం పూర్తి..

అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ…

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో దూసుకుపోతున్న బీజేపీ..

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రెండు రాష్ట్రాల్లోనూ తొలి ట్రెండ్స్‌లో బీజేపీ కూటమి పుంజుకుంది. ప్రత్యర్థి పార్టీల కంటే బీజేపీ, దాని మిత్రపక్షాలకే ఎక్కువ…

అమెరికాలో ఇండియన్ స్టూడెంట్ మృతి..

పుట్టిన రోజున ఒక విపత్తు సంభవించింది. భారత్ నుంచి అమెరికా వెళ్లిన 23 ఏళ్ల విద్యార్థి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా మృతి చెందాడు. అమెరికాలోని జార్జియాలోని అట్లాంటాలోని…

అంబట్ పల్లిలోని హనుమాన్ విగ్రహానికి మంటలు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం అంబట్ పల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని హనుమాన్ విగ్రహానికి నిప్పు అంటుకోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పురాతన శ్రీ…

కేరళలో భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన మేకర్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ క్రేజీయస్ట్ మూవీ పుష్ప-2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బన్నీ సరసన రష్మిక మందన్న…

నేడు లోక్‌ మంథన్‌ ను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభించనున్నారు

లోక్ మంథన్ వేడుకలకు భాగ్యనగరం వేదికైంది. లోక్ మంథన్‌ను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నేడు ప్రారంభించనున్నారు. ఈరోజు ఉదయం 10.20 గంటలకు శిల్పకళా వేదికలో లోకమంతన్ ప్రారంభం…