Author: Shiva Swetha

శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు స్థానికుల నిరసన..

శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీనగర్ ఎల్లారెడ్డిగూడెంలో హైటెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలపై విద్యుత్ లైన్ తెగిపోయింది. ప్రమాదాన్ని…

నవంబర్ 6 వ తేది నుండి సమగ్ర సర్వే మొదలవుతుంది..

సమగ్ర సర్వే యావత్ దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని, నవంబర్ 6 నుంచి సమగ్ర సర్వే ప్రారంభం, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.…

మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం..

మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. మద్యం విక్రయాల్లో దక్షిణ భారతదేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, ఏపీ రెండో స్థానంలో ఉంది. ఢిల్లీకి చెందిన…

పాతబస్తీ భాగ్యలక్ష్మీ టెంపుల్కు పోటెత్తిన జనం..

హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు హైదరాబాద్‌తోపాటు జంటనగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో అమ్మవారి ఆలయ…

స్పిరిట్ సినిమాకు చెందిన వర్క్ స్టార్ట్ చేసిన సందీప్ రెడ్డి..

అర్జున్ రెడ్డితో వంగ మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ కొట్టి సంచలనం సృష్టించాడు సందీప్ రెడ్డి. అదే సినిమాను హిందీలో విడుదల చేసి బి టౌన్‌లో సంచలనం…

హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 18 లో అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌లో పలుచోట్ల అగ్ని ప్రమాదాలు కలకలం సృష్టించాయి. పలుచోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎక్కడ…

దేశంలో మొదటి సారి బీసీ కులగణన ఏర్పాటుకు కేబినెట్ తీర్మానం..

తాము ఏ కార్యక్రమం చేసినా పని పెట్టుకుని బురద జల్లుతున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన కులాలు అంటే కేసీఆర్,…

రాఘవ లారెన్స్ ల్యాండ్ మార్క్ సినిమాకు టైటిల్ ఫిక్స్..

రాక్షసుడు, ఖిలాడీ సినిమాలను తెరకెక్కించిన రమేష్‌వర్మతో ముచ్చటగా మూడో సినిమా చేయనున్నారు నిర్మాత, విద్యావేత్త, కె.ఎల్‌. యూనివర్శిటీ ఛైర్మన్‌ కోనేరు సత్యనారాయణ. రాఘవ లారెన్స్ హీరోగా రమేష్‌…

టీడీపీలో చేరిన మాజీ మంత్రి బాబు మోహన్..

మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్‌ టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. అందోల్ నియోజకవర్గాన్ని తీసుకున్నారు. ఈ మేరకు ఓ ఫోటోను షేర్ చేశారు. ఆగస్టులో…

ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

దీపావళి పండుగ సందర్భంగా మట్టి దీపాలను వినియోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి సందర్భంగా దీపాలు వెలిగించే సమయంలో మట్టి…