Author: Shiva Swetha

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొనసాగుతున్న ఉత్కంఠ..

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మధ్య పోరు ఉత్కంఠగా…

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో సౌకర్యం..

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో ఊరట లభించింది. మెట్రో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు టెక్నాలజీని అప్‌డేట్ చేస్తున్నామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.…

నిజాంపేటలో గాంధీ విగ్రహం ధ్వంసం..

నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్‌లో గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన నవంబర్ 4 అర్ధరాత్రి ప్రగతినగర్ VI డివిజన్‌లో జరిగింది. అంబి…

ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో ఒక్కసారిగా పిడుగుపాటు

ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో మెరుపు దాడి జరిగింది. దీంతో ఓ క్రీడాకారుడు చనిపోయాడు. రిఫరీతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన రిఫరీని…

నేడు హైదరాబాద్‌కు రాహుల్‌ గాంధీ..

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి ప్రారంభించనున్న కుల గణనపై ప్రజలు, మేధావులు, వివిధ సామాజిక…

మెదక్ లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద ప్రేమోన్మాది ఘాతుకం..

పట్టపగలు డిగ్రీ విద్యార్థినిపై ప్రేమికుడు కత్తితో దాడి చేసిన ఘటన మెదక్ పట్టణంలో సంచలనంగా మారింది. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓ యువతి ఓపెన్ డిగ్రీ…

కెనడాలో హిందూ సమాజంపై కొనసాగుతున్న దాడులు..

కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై ఖలిస్థాన్ అనుకూల గుంపు దాడి చేసిన తర్వాత, గందరగోళం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆలయ పరిసరాల్లో పటిష్ట బందోబస్తు…

అన్నదాతను గాలికి వదిలిన గాలి మోటార్ సర్కార్..

ధాన్యం కొలతల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. నీళ్లల్లో ధాన్యం -ధర్నాలో రైతు-షరతుల్లో మిల్లర్లు…

బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న హీరో సూర్య…

స్టార్ హీరో సూర్య ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘కంగువ’. దర్శకుడు శివ ఈ చిత్రాన్ని భారీ పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ, బాబీ…

కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయాలో భక్తుల సందడి..

కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రంతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. ఆలయ అర్చకులు శివునికి ప్రత్యేక…