Cost of Gold: బంగారం ధరలు తిరిగి పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. రెండు రోజులుగా తగ్గినట్టు కనిపించిన ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. కార్తీక మాసంలో తగ్గొచ్చని అనుకున్న సమయంలో ఒక్కసారిగా బంగారం, వెండి రెండింటి ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గురువారం తులం బంగారం ధరపై రూ.430, కిలో వెండిపై రూ.1,000 పెరిగాయి.
బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,910కి చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,11,750 కాగా, 18 క్యారెట్ల ధర రూ.91,430గా ఉంది. వెండి ధర కూడా పెరిగి కిలో రూ.1,51,500కి చేరింది. హైదరాబాద్లో కిలో వెండి రూ.1,64,000గా ఉండగా, ముంబై, ఢిల్లీ, కోల్కతాలో రూ.1,51,500 వద్ద ట్రేడ్ అవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రఫేల్ ఫైటర్ జెట్లో గగన విహారం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పు – ఎమ్మెల్సీ అజారుద్దీన్కి మంత్రి పదవి దక్కింది
External Links:
పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!