Category: Crime

ఇద్దరు మహిళా కూలీలపై వ్యాపారులు అత్యాచారానికి పాల్పడ్డారు!

నాగర్‌కర్నూల్ జిల్లాలో తాజాగా దారుణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళా కూలీలపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారి సమీపంలోని హాజీపూర్‌లో…

రాజేంద్రనగర్‌లో హిట్ అండ్ రన్ కేసులో వ్యక్తి మృతి చెందాడు..

తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా ర్రాజేంద్రనగర్‌లో శనివారం హిట్ అండ్ రన్ కేసు నమోదు అయింది. ఆరాంఘర్ సమీపంలో ఉన్న చౌరస్తా వద్ద ఈ విషాద ఘటన…

యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై డ్రగ్ కేసు!

గంజాయి మత్తులో తండ్రీకూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్, సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతుపై మరో కేసు నమోదైంది. తండ్రీకుమార్తెల బంధంపై చీప్ కామెంట్స్…

ఉపాధ్యాయులపై వేధింపులు..

జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న కొంతమంది ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు తమను వేధిస్తున్నారని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) ఎన్వీ దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశ్రాంత ఉపాధ్యాయుడు…

వినుకొండలో దారుణమైన హత్య

పల్నాడు జిల్లా, వినుకొండ చెక్‌పోస్టు సెంటర్‌లో దారుణ ఘటన జరిగింది. అందరూ చూస్తుండగానే రషీద్ అనే యువకుడిపై షేక్ జిలానీ అనే వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేసి…

మహిళ మెడలో నుంచి గొలుసు దొంగిలించిన దుండగులు

ఈ మధ్య కాలంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు, తాగాజా రాజేంద్రనగర్‌లో ఓ మహిళ మెడలోని 3 తులాల గోల్డ్ చైన్ లాక్కెళ్లారు. మహిళ బస్టాండ్లో ఉండగా ఈ…

ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణం.. 8వ తరగతి బాలికని లైంగికంగా వేదించి హత్య చేసారు

గుంటూరు జిల్లా చేబ్రోలులో దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆపై బాలికను హత్య చేయడం ఏపీలో రచ్చగా మారింది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక సోదరుడితో కలిసి…

నిజామాబాద్‌లో దారుణం భార్య భర్తల ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా: నవీపేట్ మండలంలో విషాదం నెలకొంది. ఫకీరాబాద్ పట్టాలపై భార్య భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు పొత్తంగల్ మండలంలోని హెగ్‌డోలీ గ్రామానికి చెందినవారు. అనీల్, శైలజ…

ముగ్గురు దొంగలును సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు

చోరీకి గురైన ఆభరణాలను కొనుగోలు చేసి వారికి మద్దతుగా నిలిచిన ముగ్గురు దొంగలు, ఇద్దరు మహిళలను సంగారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. నిందితులుగా జాదవ్ జైరామ్ (38),…

ఐదో తరగతి విద్యార్థి మృతి, 30 రోజుల్లో పది మంది మృతి; తెలంగాణలోని ఒకే గ్రామంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు

సుజాత నగర్ మండలం గరీబ్‌పేట గ్రామంలో 5వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బుర్ర లిడియా(12) జిల్లాలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో అడ్మిషన్…