ముంబై అటల్ బ్రిడ్జిపై మహిళ ఆత్మహత్యాయత్నం, వీడియో వైరల్..
మహారాష్ట్రలోని ముంబై, నవీ ముంబైలను కలిపే అటల్ బ్రిడ్జిపై గత కొద్ది రోజులుగా ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన అనేక కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. తాజగా మరో ఘటన…
Latest Telugu News
మహారాష్ట్రలోని ముంబై, నవీ ముంబైలను కలిపే అటల్ బ్రిడ్జిపై గత కొద్ది రోజులుగా ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన అనేక కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. తాజగా మరో ఘటన…
ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుందని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీఓఎస్) డైరెక్టర్ పీవీ శ్రీహరి…
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మెదక్, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా…
వరుసగా జరగుతున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే తాజాగా, శనివారం తెల్లవారుజామున 2.32 నిమిషాలకు ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో వారణాసి నుంచి…
ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదనీటితో నాగార్జునసాగర్ డ్యామ్ నిండుకుండలా మారింది. జలాశయంలోని నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. దీంతో ఎగువ నుంచి వస్తున్న నీటిని అదే…
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3…
ప్రముఖ క్షిపణుల శాస్త్రవేత్త, ‘అగ్ని’ క్షిపణుల రూపకర్తగా గుర్తింపు పొందిన డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ (84) తుది శ్వాస విడిచారు .హైదరాబాద్లో ఉన్న ఆయన గురువారం…
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్, కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ పే ద్వారా విద్యుత్ బిల్లులు…
ఒకప్పుడు పిఠాపురం అంటే ఎవరికి తెల్సిఉండేది కాదు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుణ్యాన ఇప్పుడు ఎక్కడ చూసినా పిఠాపురం పేరు మార్మోగిపోతోంది. ఇటీవలే రాష్ట్ర ఎన్నికలో…
నగరంలో గురువారం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. రాత్రి 7 గంటల నుంచి రెండు గంటల పాటు…