బీహార్లోని సిద్ధేశ్వర్నాథ్ ఆలయంలో విషాద ఘటన, 7 మంది మృతి..
జెహనాబాద్ జిల్లాలోని వనవార్ హిల్స్లో ఉన్న బాబా సిద్ధేశ్వర్నాథ్ ఆలయంలో తెల్లవారుజామున 1.00 గంటకు విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు…
Latest Telugu News
జెహనాబాద్ జిల్లాలోని వనవార్ హిల్స్లో ఉన్న బాబా సిద్ధేశ్వర్నాథ్ ఆలయంలో తెల్లవారుజామున 1.00 గంటకు విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు…
కథువాలోని మల్హర్, బానీ మరియు సియోజ్ధర్ ధోక్స్లలో చివరిగా కనిపించిన నలుగురు ఉగ్రవాదుల స్కెచ్ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెరుగుతున్న ముప్పును పరిష్కరించడానికి ప్రజల…
కేరళ రాష్ట్రంలోని వయనాడ్లో జూలై 30వ తేదీన సంభవించిన ప్రకృతి విపత్తుతో దాదాపు 400 మందికి పైగా ప్రజలు మరణించగా, మరో 200 మంది ఆచూకీ గల్లంతైంది.…
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కన్వీనర్ కోటా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్…
ప్రతి రోజూ ఉదయాన్నే అందరం గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం సర్వసాధారణం. ముఖ్యంగా పాఠశాలల్లో అయితే ఈ పదం తప్పనిసరిగా వినియోగిస్తుంటారు. అయితే ఇది ఇంగ్లీష్ పదమని, కొందరు…
హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలు, పరిపాలన దృష్ట్యా నగరాన్ని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.…
ఈ మధ్యకాలంలో ఆర్టీసీ ఉద్యోగులపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి. తాజాగా విద్యానగరలో ఓ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే టీజీఆర్టీసీ దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన బస్సు…
శ్రావణమాసం సందర్భంగా ఆర్టీసీ రాయితీని ప్రవేశపెట్టినట్లు డిపో మేనేజర్ పి.రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులో బుక్…
స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో , #HarGharTirangaని గుర్తిండిపోయే ఈవెంట్ గా మార్చుకుందామంటూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని…
అక్కినేని నట వారసుడిగా, నాగార్జున కుమారుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. జోష్తో హీరోగా పరిచయం అయిన నాగ చైతన్య ఏ మాయ…