తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం..
తెలంగాణ రాష్టంలో ఉపాధ్యాయుల భర్తీ కోసం 11,062 పోస్టులు విడుదల చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇటీవలే…
Latest Telugu News
తెలంగాణ రాష్టంలో ఉపాధ్యాయుల భర్తీ కోసం 11,062 పోస్టులు విడుదల చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇటీవలే…
మార్కెట్లో టమోటా ధరలు పెరగడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) బాధ్యత వహిస్తుంది. తగ్గుముఖం పట్టిన టమాటా ధరలు మళ్లీ పుంజుకోగా.. హైదరాబాద్లోని రైతు బజార్లో కిలో…
ముంబై: ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ కోసం 25,000 మందికి పైగా ఉద్యోగార్ధులు మంగళవారం ముంబైలోని కలీనాలో కిక్కిరిసిపోయారు. కంపెనీ హ్యాండిమ్యాన్(వివిధ మరమ్మతులు…
విజయవాడ: ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది.…
వైసీపీ పార్టీ మాజీ మంత్రి ఆర్కే రోజా, పారిశుధ్య కార్మికులు సెల్ఫీ కోసం దగ్గరకు వెళ్ళినందుకు అనుచితంగా ప్రవర్తించిన రోజా వీడియో ఒకటి వైరల్ గా మారింది.…
న్యూఢిల్లీ: దోడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిపై కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ స్పందించారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమరవీరుల త్యాగాలకు దేశం…
హైదరాబాద్: నగరంలో వీధి కుక్కలు రోజురోజుకీ వీరంగం సృష్టిస్తున్నాయి. చిన్నపిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలు వారిపై ఒక్కసారిగా దాడికి పాల్పడుతున్నాయి. ఇప్పటి వరకూ అనేక మంది వీధి…
హైదరాబాద్ : బల్కంపేట కళ్యాణంలో రాతోత్సవ కార్యక్రమంలో పోతురాజులకు, శివసత్తులకు అవమానం జరిగిందని జోగిని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం…
ప్రముఖ తెలుగు యంగ్ నటుడు రాజ్ తరుణ్ మరియు లావణ్య ప్రేమ వ్యవహారం రెండు తెలుగు రాష్టాలలో చర్చగా మారిన విషయం తెలిసిందే. లావణ్య , రాజ్…
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలలో ఉచిత బస్సు ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…