Category: National

Breaking News Telugu: కేదార్‌నాథ్ ఆల‌యానికి తొలిరోజు పోటెత్తిన భ‌క్తులు…

News5am, Breaking News Telugu News (03/05/2025): శుక్రవారం కేదార్‌నాథ్ ఆలయంలో భక్తుల రద్దీ వెల్లువెత్తింది. ఒక్కరోజులోనే 30 వేల మందికిపైగా భక్తులు కేదార్‌నాథుడిని దర్శించుకున్నారు. ఉదయం…

పాక్ పౌరులు దేశం వీడేందుకు నేడే చివరి రోజు..

కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర…

బెంగళూరులో తన నివాసంలో తుదిశ్వాస విడిచిన క‌స్తూరి రంగ‌న్‌…

ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. ఆయన బెంగళూరులో తన నివాసంలో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 1994 నుండి 2003…

జమ్మూ కాశ్మీర్‎లో భారీ ఎన్ కౌంటర్…

జమ్మూ కాశ్మీర్‌లోని బసంత్‌గఢ్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ జ‌వాన్ మృతిచెందారు. ఉగ్రవాదులు అక్కడ ఉన్నారనే విశ్వసనీయ సమాచారం ఆధారంగా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేప‌ట్టాయి. ముష్కరులు…

పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి…

జమ్మూ కాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని బైసరన్ మైదాన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం…

సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట లొంగిపోయిన నక్సలైట్లు…

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 22 మంది మావోయిస్టులు సీఆర్పీఎఫ్ అధికారుల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన 12 మంది వ్యక్తులపై…

విజయ్ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా…

ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా, టీవీకే పార్టీ అధ్యక్షుడు మరియు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ చెన్నైలోని పాలవక్కంలో నివాళులర్పించారు. అయితే, అతను ఎటువంటి ఆడంబరం…

ఏకంగా 150 కిలోమీట‌ర్లు రైలు జ‌ర్నీ చేసిన సీఎం మాణిక్ సాహా…

అభివృద్ధి పనులను ప్రారంభించడానికి త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా రైలులో 150 కిలోమీటర్లు ప్రయాణించడం గమనార్హం. ఆయన రాష్ట్ర రాజధాని అగర్తల నుండి ధర్మనగర్ వరకు రైలు…

విజయన్ కూతురు వీణపై అవినీతి ఆరోపణలు…

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన కుమార్తె టి. వీణను విచారించడానికి కేంద్రం అనుమతి మంజూరు చేసింది. ఆమె కొచ్చిన్ మినరల్స్…

బ్యాంకాక్‌, మయన్మార్‌లో భారీ భూకంపం…

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారీ భూకంపాలను చవిచూశాయి. మయన్మార్ మరియు బ్యాంకాక్‌లో ఈరోజు ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది.…