Category: National

కేంద్ర ప్రభుత్వం శుభవార్త, ముద్ర లోన్ ఇక రెండింతలు కానుంది..!

కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద ఇచ్చే రుణ పరిమితిని రెండు రెట్లు పెంచనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు.…

నేడు వాయనాడ్‌లో ప్రియాంక గాంధీ  నామినేషన్..

ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఈరోజు వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో రాహుల్…

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో వైరానికి ముగింపు కోసం రూ.5కోట్లు డిమాండ్‌…

బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్‌కు మ‌రోసారి బెదిరింపులు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న శ‌త్రుత్వం స‌మాప్తం కావాలంటే రూ.5కోట్లు ఇవ్వాల‌ని అగంత‌కులు డిమాండ్ చేశారు.…

కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన ఎల్జీ…

అక్టోబర్ 16న జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ మెజార్టీ సీట్లు దక్కించుకుంది. ఒమర్ అబ్దుల్లానే…

ప్రధాని మోదీని కలిశానంటూ ఎక్స్ వేదికగా వెల్లడించిన అతిశీ…

ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఆమె సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి ప్రధానిని కలిశారు. ప్రధానిని కలిసిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఢిల్లీ…

ఏపీలో పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు

ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వర్షాలపై మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో…

పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష…

పార్టీ నేతల్లో ముఠాతత్వం, వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేయడం, తిరుగుబాటు వంటి కారణాలే హర్యానాలో పార్టీ ఓటమికి కారణాలని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో…

మ‌హారాష్ట్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యం…

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ర‌త‌న్ టాటా అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త తెలిసి యావ‌త్ భార‌త్ శోక‌సంద్రంలో మునిగిపోయింది. కాగా, ర‌త‌న్…

6 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచిన వినేశ్ ఫొగాట్

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ విజయం సాధించారు. సమీప బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్‌పై 6,015…

దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా దేవీశ‌ర‌న్న‌వ‌రాత్రి వేడుక‌లు…

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ రోజు ఉద‌యం మ‌హారాష్ట్ర పర్య‌ట‌న‌కు వెళ్లారు. దీనిలో భాగంగా నాందేడ్ చేరుకున్న ఆయ‌న‌కు బీజేపీ నేత అశోక్ చ‌వాన్ స్వాగ‌తం ప‌లికారు.…