Category: National

భారత్ కు రావాలంటూ పుతిన్ కు ఆహ్వానం…

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా పర్యటనకు వస్తున్నారు. భారతదేశాన్ని సందర్శించాలన్న ప్రధాని మోదీ ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించారని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. పుతిన్…

సోనియా గాంధీకి అస్వ‌స్థ‌త‌…

కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. కడుపు సంబంధిత సమస్యలతో ఆమె గురువారం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరినట్లు ఆలస్యంగా తెలిసింది.…

ఢిల్లీని వణికించిన భూకంపం…

ఢిల్లీలో ఈరోజు ఉదయం భూకంపం వచ్చింది. తెల్లవారుజామున 5.36 గంటలకు రాజధానితోపాటు పరిసర ప్రాంతాలు వణికిపోయాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. ఢిల్లీలో భూకంప…

ఏపీలో మరో క్యాన్సర్ ఆసుపత్రి…

బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరించనున్నట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలియజేశారు. విస్తరణలో భాగంగా వచ్చే ఎనిమిది నెలల్లో ఏపీలోని తుళ్లూరులో ఆస్పత్రిని ప్రారంభించనున్నారు. తెలుగు…

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ హత్యాచార ఘటన…

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ హత్య కేసులో దోషి సంజయ్ రాయ్‌కు శిక్ష పడింది. కోల్‌కతా సీల్డా కోర్టు సంజయ్ రాయ్‌కి…

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు..

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పూణే కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది.…

జనవరి 10న నోటిఫికేషన్ విడుదల..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.…

వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడి..

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌గా తేలింది. దేశంలో మూడు కేసులు నమోదైనట్లు ఐసీఎంఆర్ తెలిపింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్‌ రావడంతో కర్ణాటక…

రైతుల ‘ఢిల్లీ ఛలో’ను అడ్డుకున్న భద్రతా సిబ్బంది…

కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్ల సాధనే లక్ష్యంగా రైతులు శనివారం పునఃప్రారంభించిన ‘ఛలో ఢిల్లీ’ ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతుల పాదయాత్రను భద్రతా…

మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం…

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జమిలికి ఆమోదముద్ర వేసింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును…