రేపే జమ్మూకాశ్మీర్లో తుది విడత పోలింగ్…
జమ్మూకాశ్మీర్లో మంగళవారం తుది విడత పోలింగ్ జరగనుంది. ఆదివారం ఎన్నికల ప్రచారం ముగిసింది. అక్టోబర్ 1న జరిగే చివరి పోలింగ్తో మూడు విడతల ఓటింగ్ ముగుస్తోంది. పోలింగ్…
Latest Telugu News
జమ్మూకాశ్మీర్లో మంగళవారం తుది విడత పోలింగ్ జరగనుంది. ఆదివారం ఎన్నికల ప్రచారం ముగిసింది. అక్టోబర్ 1న జరిగే చివరి పోలింగ్తో మూడు విడతల ఓటింగ్ ముగుస్తోంది. పోలింగ్…
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ స్కీం డబ్బులు త్వరలో రైతుల ఖాతాల్లో పడనున్నాయి. 18వ విడత పీఎం కిసాన్ డబ్బులు అక్టోబర్ 5 నుంచి…
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఓ బ్యాంక్ ఉద్యోగిని విధుల్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. గోమతి నగర్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విబూతి ఖండ్ బ్రాంచ్ లో సదాఫ్ ఫాతిమా…
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమార దిస నాయకే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టారు. శనివారం జరిగిన త్రిముఖ పోరులో…
కోల్కతా ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఈ…
భారతదేశంలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రాధాన్యత…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు మాత్రమే తాను ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చుంటానని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించిన తర్వాత మళ్లీ అరవింద్…
కోల్కతా హత్య ఘటనలో ప్రకంపనలు ఇంకా ఆగలేదు. వైద్యుల సమ్మె కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.…
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కీలక పదవి దక్కింది. అతను ఆసియా పసిఫిక్ సభ్య దేశాల ఛైర్మన్గా ఎన్నికయ్యారు. దేశ రాజధాని…
ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కు బాంబే హైకోర్టులో షాక్ తగిలింది. ఆమె స్వయంగా దర్శకత్వం వహించి, నటించి, నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి సెన్సార్…