Category: National

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్, 10 మంది మావోయిస్టులు మృతి..

ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దంతెవాడ‌, బీజాపూర్ జిల్లాల స‌రిహ‌ద్దులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారీ గా మావోయిస్టులు…

తుఫానుకు అస్నాగా నామకరం చేసిన పాకిస్థాన్…

అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుపాన్‌గా మారినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ తుపాను ప్రభావంతో గుజరాత్‌లో కుండపోత వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఈ…

కిడ్నాప్ అయిన 14 నెలలకు తల్లిదండ్రుల చెంతకు చిన్నారి…

కిడ్నాపర్ చెర నుంచి విడుదలైన ఓ బాలుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్లకుండా ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు…

నేడు వర్చువల్ గా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ…

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించారు. ఓ బటన్ నొక్కి…

నేటి రాత్రి నుంచి ఆన్ లైన్ పాస్ పోర్ట్ సేవలు బంద్…

పాస్‌పోర్ట్ సర్వీస్ పోర్టల్ నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాల కారణంగా పాస్‌పోర్ట్ సేవలకు అంతరాయం కలగనుందని కేంద్రం తెలిపింది. ఐదు రోజుల పాటు పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులో ఉండవని…

పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి కోసమే అంటున్న హోంమంత్రి అమిత్ షా…

కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో…

మోదీకి మమతా బెనర్జీ లేఖ…

న్యూఢిల్లీ: మహిళలపై లైంగిక దాడుల నియంత్రణకు, రేప్ కేసుల్లో సత్వర న్యాయం కోసం కఠిన చట్టాలను తేవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ బెంగాల్ సీఎం మమతా…

నేపాల్ నదిలో పడిన భారతీయ బస్సు, 11 మంది దుర్మరణం..

నేపాల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బస్సు అదుపు తప్పడంతో 11 మంది యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్‌…

దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ…

నేడు తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో అంతరిక్ష రంగానికి సంబంధించి…

కాశ్మీర్ లోయలో వరుస భూకంపాలు. బయటికి పరుగులు పెట్టిన ప్రజలు..

కాశ్మీర్ లో స్వల్ప వ్యవధిలో రెండు వరుస భూకంపాలతో మంగళవారం కశ్మీర్ లోయ ఉలిక్కిపడింది. భూకంపం సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చి…