Category: National

న్యాయం కోసం ముఖ్యమంత్రి చేస్తున్నది ఏమీ లేదని వ్యాఖ్యలు…

కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు తాజా పరిణామాలపై కలత చెందుతున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తనకు నమ్మకం…

దోడా జిల్లాలో కార్డన్ సెర్చ్ చేపట్టిన సైనికులు…

జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు నలుగురు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ మరణించారు.…

వయనాడ్ లో మళ్లీ భూమి నుంచి పెద్ద శబ్దాలు..భయాందోళనలో ప్రజలు…

కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యం భారీ నష్టాన్ని కలిగించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 413 మంది మృతి చెందగా, 152 మంది గల్లంతయ్యారు.…

బంగ్లాదేశ్ లో చెలరేగుతున్న అల్లర్లు, దేశవ్యాప్తంగా కర్ఫ్యూ…

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో హింసలు చేలారేగాయి. హింసలు చెలరేగడంతో వంద మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 14 మంది పోలీసులు కూడా మరణించారు. ఘర్షణలు ఎక్కువ…

మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస…

సుదీర్ఘ రావణ కాష్ట తర్వాత కాస్త చల్లారినట్లు కనిపిస్తున్న తరుణంలో మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.…

ఇవాళ్టి నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఇజ్రాయెల్‌కు విమానాలు బంద్‌…

భారత అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడమే…

వయనాడ్‌లో రాహుల్, ప్రియాంక పర్యటన.. బాధితుల పరామర్శ

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సోదరి ప్రియాంకాగాంధీ కేరళలోని వయనాడ్‌లో పర్యటించారు. వారి వెంట కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఉన్నారు. కన్నూరు విమానాశ్రయం…

రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం ఉంటుందన్న సుప్రీంకోర్టు…

ఎస్సీ, ఎస్టీ కులాల రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈరోజు కీలక తీర్పు వెల్లడించింది. రిజర్వేషన్లను ఉపవర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని…

అతివిశ్వాసం వద్దని కాంగ్రెస్ శ్రేణులకు సూచన: సోనియాగాంధి

లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూశామని, ప్రజలు మనతోనే ఉన్నారని తెలిసిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న…

రష్యాతో యుద్ధం మొదలైన తరువాత తొలిసారిగా పర్యటించనున్న ప్రధాని

భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఆగస్టులో ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నెల రోజుల క్రితం ఇటలీలో జరిగిన జీ7…