హామీలను అమలు చేయని కాంగ్రెస్..
కాంగ్రెస్ పరిస్థితి గురువింద గింజ అన్నట్లుగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏడాదిలోగా అమలు చేయాలి. అసత్య ప్రచారాలతో బాధ్యతారాహిత్యంగా పని…
Latest Telugu News
కాంగ్రెస్ పరిస్థితి గురువింద గింజ అన్నట్లుగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏడాదిలోగా అమలు చేయాలి. అసత్య ప్రచారాలతో బాధ్యతారాహిత్యంగా పని…
మూసీ నిద్ర అంటే మూసీ కాలువ సమీపంలో నిద్రించాలి కానీ, ఏసీ రూముల్లో కాదని బీజేపీ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. 7న నల్గొండ…
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఖరారయ్యాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు శాసనసభ, శాసనమండలి…
ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నిరుద్యోగుల గెలుపుపై భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్…
వాహనాలను కొనుగోలు చేసేందుకు హైడ్రాకు తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇచ్చింది. ఈ మేరకు హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను విడుదల చేస్తూ తెలంగాణ…
ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైసిటీ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దాదాపు రూ. 3667 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,…
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే హైదరాబాద్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డి భేటీ…
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న హామీ అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో సిద్దిపేటకు సీఎం వెళతారు. బండ తిమ్మాపూర్ హెచ్సిసిబి…
ఏపీ కేబినెట్ సమావేశం రేపు జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మీటింగ్ హాలులో రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం…