మయన్మార్, థాయ్లాండ్లకు ప్రపంచ దేశాలు ఆపన్నహస్తం…
శుక్రవారం మయన్మార్, థాయిలాండ్ లలో రెండు భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తు కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రెండు దేశాల్లో…
థియెటర్లో ‘అదిదా సర్ప్రైజు’ పాట..
టాలీవుడ్ హీరో నితిన్ చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. తన సినిమాలకు మార్కెట్ క్రేజ్ స్థిరంగా ఉన్నప్పటికీ, ఇటీవల ఫలితాల పరంగా నిరాశలను…
టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
నేడు తెలుగుదేశం పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో వేడుకలు జరుగుతున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు…
రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించారు. శుక్రవారం ఆయన హుజూర్నగర్లో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర…
ఎఫ్ఐఆర్ లను కొట్టివేసేందుకు నిరాకరించిన హైకోర్టు…
బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించినందుకు పంజాగుట్ట పోలీసులు 11 మంది ప్రముఖులు మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు చేసిన విషయం తెలిసిందే. విచారణకు హాజరు కావాలని కోరుతూ…
ఏపీలో 8 ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి..
ఆంధ్రప్రదేశ్లో పౌల్ట్రీ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసిన బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఇప్పుడు నియంత్రణలో ఉంది, ఇది రాష్ట్రవ్యాప్తంగా చికెన్ అమ్మకాలు క్రమంగా పెరగడానికి దారితీసింది. ఫిబ్రవరి ప్రారంభంలో,…
పెద్దపెల్లి జిల్లాలో యువకుడి దారుణ హత్య..
పెద్దపెల్లి జిల్లాలో యువకుడి దారుణ హత్య జరిగింది. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో దుండగులు సాయికుమార్ అనే యువకుడిని గొడ్డలితో నరికి చంపారు. ప్రేమ వ్యవహారమే కారణమని…
బ్యాంకాక్, మయన్మార్లో భారీ భూకంపం…
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారీ భూకంపాలను చవిచూశాయి. మయన్మార్ మరియు బ్యాంకాక్లో ఈరోజు ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది.…
వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్న హీరో నితిన్…
టాలీవుడ్ యువ హీరో నితిన్ ఈరోజు తిరుమల స్వామివారిని సందర్శించారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ఆయన…
ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు…
తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏపీలో ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 105 చోట్ల 40…