మూసీ పునరుద్ధరణకు మేం వ్యతిరేకం కాదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…

ఈ ఏడాదిలో ఐదో సారి డ్యామ్ గేట్లు ఎత్తిన అధికారులు..

కృష్ణానదికి మరోసారి వరద ఉధృతి పెరగడంతో, ఇప్పటికే జూరాలలో గేట్లు ఎత్తేయడంతో, శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరిగింది. దీంతో శ్రీశైలం జలాశయం గేటును అధికారులు ఎత్తివేశారు. రేడియల్…

సుప్రీంకోర్టును ఆశ్రయించిన గ్రూప్ 1 అభ్యర్థులు…

గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేడు గ్రూప్1 అభ్యర్థుల తరపున అడ్వకేట్ మోహిత్ రావు సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ…

హరీశ్ రావు బంధువులపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు..

బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు బంధువులపై కేసు నమోదైంది. హరీశ్ రావు తమ్ముడు మరదలు, మేనమామ, మరో ముగ్గురిపై మియాపూర్ పోలీస్ స్టేషన్…

భారీగా పెరుగుతున్న బంగారం ధరలు..

‘దీపావళి’ పండుగకు ముందే బంగారం ప్రియులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఇప్పుడు కొండెక్కుతున్నాయి. వరుసగా మూడో రోజు బంగారం ధరలు…

స్వామివారి మెట్టు మార్గాన్ని తిరిగి తెరిచిన టీటీడీ..

తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం శుభ‌వార్త చెప్పింది. వాతావ‌ర‌ణ శాఖ వారు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించిన‌ నేప‌థ్యంలో స్వామివారి మెట్టు…

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కీలక నిర్ణయం…

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయాన్ని పెంచుకొనేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు తన స్ట్రీమింగ్‌ వేదికగా ఎటువంటి యాడ్స్‌ అందించని…

మహేశ్ కెరీర్ లో 29వ సినిమా రానుంది..

టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ తన కెరీర్ లో 29వ సినిమా చేయబోతున్నాడు. అందుకోసం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. అందుకోసం పొడవాటి జుట్టు,…

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో వైరానికి ముగింపు కోసం రూ.5కోట్లు డిమాండ్‌…

బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్‌కు మ‌రోసారి బెదిరింపులు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న శ‌త్రుత్వం స‌మాప్తం కావాలంటే రూ.5కోట్లు ఇవ్వాల‌ని అగంత‌కులు డిమాండ్ చేశారు.…

ఈరోజు స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు కి హాజరు కానున్న కేటీఆర్..

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఉదయం నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరుకానున్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆయన పరువునష్టం దావా వేశారు. మంత్రి కొండా…