ముగ్గురి ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఆన్లైన్ బెట్టింగ్..
ఆన్లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని పొట్టన పెట్టుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి…
మరో మూడు రోజులు వానలే..
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, చిలకలగూడ, మారేడుపల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, బహదూర్పల్లి, జగద్గిరిగుట్ట, దుండిగల్ తదితర ప్రాంతాల్లో…
నేడు అన్నపూర్ణా దేవిగా అమ్మవారి అవతారం..
ఇంద్రకీలాద్రి శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ…
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్న చంద్రబాబు…
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీవారి దర్శనానికి వీఐపీలు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదని చెప్పారు. ప్రసాదాల్లో నాణ్యత నిరంతరం కొనసాగాలని అన్నారు.…
బతుమ్మ పండుగ నాలుగో రోజు..
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మను తెలంగాణ మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది నామాలతో జరుపుకునే బతుమ్మ పండుగ నాలుగో రోజు…
బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘దేవర’…
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘దేవర’ సినిమా ఘనవిజయం సాధించింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్…
హర్యానాలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..
హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలుండగా 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం…
అర్హులైన రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్..
నాడు రెడ్డి జిల్లా కందుకూరు మండలం, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా జరగనుంది. అర్హులైన రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా…
యూట్యూబర్ హర్ష సాయిపై మరో ఫిర్యాదు…
యూట్యూబర్ హర్ష సాయి పై మరో ఫిర్యాదు నమోదు అయింది. తనపై ట్రోలింగ్ చేయిస్తున్నాడని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు హర్ష సాయి బాధితురాలు ఫిర్యాదు చేసింది.…
కొండా సురేఖ పై నాగార్జున పిటిషన్, విచారణ వాయిదా.. కారణం ఇదే!
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కుటుంబం పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.…