ఇకపై హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం, ఉత్తర్వులు జారీ చేసిన సీపీ సీవీ ఆనంద్..

హైదరాబాద్ నగర వ్యాప్తంగా శబ్ధ కాలుష్యం పెరిగిన నేపథ్యంలో నగరంలో డీజేలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ…

ఆలయం ఎదుట 8 రోజులుగా మంజీరా నది పరవళ్లు

మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడు పాయల దేవాలయం గత ఎనిమిది రోజులుగా జలదిగ్బంధంలో ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో 8 రోజులుగా…

సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్

ఖమ్మం జిల్లా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద…

మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు…

గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు మరోసారి షాక్‌ ఇచ్చాయి. వరుసగా మూడవ నెల అక్టోబర్‌లో కూడా గ్యాస్ ధర పెరిగింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్…

రేపే జమ్మూకాశ్మీర్‌లో తుది విడత పోలింగ్…

జమ్మూకాశ్మీర్‌లో మంగళవారం తుది విడత పోలింగ్ జరగనుంది. ఆదివారం ఎన్నికల ప్రచారం ముగిసింది. అక్టోబర్ 1న జరిగే చివరి పోలింగ్‌తో మూడు విడతల ఓటింగ్ ముగుస్తోంది. పోలింగ్…

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం పై విచారణ కొనసాగిస్తున్న సిట్..

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం వివాదం ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన…

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్…

దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. పశ్చిమాసియాలోని యుద్ధ వాతావరణ పరిస్థితులు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. సోమవారం ఉదయం మార్కెట్ ప్రారంభంలో భారీ నష్టాలతో…

దసరాకు టీజీఎస్ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సుల ఏర్పాటు..

దసరా పండుగను పురస్కరించుకుని TGSRTC (తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) 6,000 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నిర్దిష్ట ప్రస్తుత ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి,…

విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసిన కోర్టు…

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై విచారణను రంగారెడ్డి జిల్లా కోర్టు వచ్చే నెల (అక్టోబర్) 7వ తేదీకి వాయిదా వేసింది. నిందితుడు దాఖలు…

జగిత్యాల జిల్లాలో నకిలీ 500 నోట్లు కలకలం..

కేటుగాడు పండ్ల వ్యాపారికి నకిలీ 500 రూపాయల నోటు ఇచ్చి 50 రూపాయల పండ్లను తీసుకుని 450 రూపాయలతో వెళ్లిపోయాడు. రెండు రోజుల క్రితం ఆర్టీఓ కార్యాలయంలో…