నేడు తెలంగాణ డిఎస్సీ 2024 ఫలితాలు..
తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. రెండు నెలలకు పైగా అభ్యర్థుల ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా, డీఎస్సీ 2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్…
ఆదిత్య మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం..
మేడ్చల్ జిల్లా సూరారం చౌరస్తా లోని ఆదిత్య మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాప్ ముందు బాబ్రీ బైక్ చార్జింగ్ పెట్టడంతో వాహనం నుంచి…
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడి…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జనసమితి అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం సహా పలువురు విద్యావేత్తలు బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన…
స్వర్ణాంధ్రప్రదేశ్@2047 కోసం ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నాం: సీఎం చంద్రబాబు
స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం చేసుకోవడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు ఉజ్వల భవిష్యత్తు కల్పించే దిశగా మీ వద్ద ఏమైనా…
పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని ప్రశ్నించిన హరీష్ రావు..
పేదల కన్నీళ్లపై అభివృద్ధి ఏమిటని బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వానికి పేదల ఆశీస్సులు ఉండాలని, వారి గోసలు ఉండకూడదని అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ…
హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము – గవర్నర్, సీఎం ఘన స్వాగతం…
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర సీఎస్ శాంతికుమారి, మంత్రులు పొన్నం,…
చౌటుప్పల్ లో రోడ్డు ప్రమాదం,ఇద్దరు ప్రయాణికులు నిద్రలోనే మృతి..
విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మరణించగా, పదకొండు మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి…
అమెరికాలో హెలెనా విధ్వంసం.. 45 మంది మృతి
ఆగ్నేయ అమెరికాలో హరికేన్ హెలెనా విధ్వంసం సృష్టిస్తోంది. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో ఈ తుపాను ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా…
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్..
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్, జానీ మాస్టర్ భార్య సుమలత బాధితురాలిపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్గా…
ఈడీ రెయిడ్స్ కాదు..బీజేపీ దాడులు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు జరుగుతున్నాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి…