ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు…

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ట్రాన్స్ జెండర్ల వాలంటీర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. హోంగార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి…

ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు..

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ కేసు…

టీడీపీ సీనియర్ నేత కూన వెంకటేష్ గౌడ్ మృతి..

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కూన వెంకటేష్ గౌడ్ నిన్న (శుక్రవారం) రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో కూకట్‌పల్లి…

విమోచన వేడుకలకు అమిత్షా రావట్లే..

కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకావడం లేదు. దీంతో కేంద్రంలోని సీనియర్ మంత్రిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని…

ఈ నెల 17న హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు..

తెలంగాణలో గణేశ్ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీన మొదలైన వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు 17న నిమ‌జ్జ‌నం వేడుకలతో ముగియ‌నున్నాయి. ఈ…

దుండిగల్‌లో ఘోరం, చిన్నారి పైనుంచి దూసుకెళ్లిన స్కూల్ బస్సు..

పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మల్లంపేట్‌లోని ఓక్లా స్కూల్ బస్సు ఓ విద్యార్థినిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహన్విత(5) అనే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్…

రెండు రోజులుగా కేదార్‌నాథ్‌లోనే చిక్కుకున్న యాత్రికులు..

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌లో తెలుగు యాత్రికులు చిక్కుకుపోయారు. ఈ నెల 11 నుంచి అక్కడే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సదరన్ ట్రావెల్స్ ద్వారా 18…

ప్రజల కోసం అవసరమైతే రాజీనామాకు సిద్ధం: మమతా బెనర్జీ

కోల్‌కతా హత్య ఘటనలో ప్రకంపనలు ఇంకా ఆగలేదు. వైద్యుల సమ్మె కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.…

కేంద్ర ప్రభుత్వం నుంచి , పీఎం ఈ-డ్రైవ్.. కొత్త పథకం..

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడానికి కొత్తగా పీఎం ఈ – డ్రైవ్ పథకాన్ని…