ఘ‌నంగా పారిస్ పారాలింపిక్స్ ముగింపు వేడుక‌లు…

ఆగస్టు 28న పారిస్‌లో ప్రారంభమైన పారాలింపిక్‌ క్రీడలు ఆదివారంతో ముగిశాయి. ఈ వేడుకలో ఆర్చర్ హర్విందర్ సింగ్, అథ్లెట్ ప్రీతి పాల్ భారత పతాకధారులుగా వ్యవహరించారు. ఇక…

మహిళలకు షాక్, నేటి పసిడి, వెండి ధరలను తనిఖీ చేయండి.

పసిడి ప్రియులకి బిగ్ షాక్ తగిలింది. గత వారం రోజులుగా పెరగని పసిడి ధరలు, నేడు భారీగా పెరిగాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు,…

 జగన్ కు పాస్ పోర్ట్ కష్టాలు..

వైసీపీ అధినేత జగన్‌కు పాస్‌పోర్టు సమస్యలు ఎదురయ్యాయి. ముఖ్యమంత్రి పదవి కోల్పోవడంతో జగన్ దౌత్య పాస్‌పోర్టు రద్దయింది. అందుకే సాధారణ పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు.…

విద్యార్థులే మా ప్రజా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత

విద్యార్థులకే మన ప్రజా ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారానికి అధికారులను నియమించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకుల…

గణేష్ నవరాత్రులకు ధూల్ పేట్ లో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది..

ప్రపంచ వ్యాప్తంగా బాలాపూర్ గణేష్ విగ్రహం లడ్డూ వేలం పాటలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ ఏడాది గణేష్ నవరాత్రులకు ధూల్ పేట్ లో సర్వాంగ…

హైదరాబాద్‌లో అధునాతన AI సిటీ 200 ఎకరాల్లో ఏర్పాటు: సీఎం రేవంత్

ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏఐ అనేది నేటి తరం అద్భుత ఆవిష్కరణ అని కొనియాడారు. రాష్ట్ర…

హైదరాబాద్ కుర్రోడు ఆత్మహత్య…

లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలైయింది. లోన్ యాప్స్ వేధింపులు తాళలేక ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.…

రాజ్‌త‌రుణ్, లావ‌ణ్య కేసులో కొత్త ట్విస్ట్‌..

లావణ్య-రాజ్ తరుణ్ కేసు హాట్ టాపిక్ గా నడుస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌, లావ‌ణ్య వ్య‌వ‌హారంలో తాజాగా పోలీసులు మ‌రో ట్విస్ట్…

హైద‌రాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల దందా..

హైద‌రాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల దందా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, జూబ్లీహిల్స్‌లోని వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ పార్ల‌ర్‌పై జ‌రిపిన దాడుల్లో ఐస్‌క్రీమ్‌లో విస్కీ క‌లిపి అమ్ముతున్న‌ట్లు…