హైడ్రా జోరు, ఆరుగురు అధికారులపై కేసు..

హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగుతుంది. ఈ మేరకు ఆక్రమణలకు గురైన భూములను పరిరక్షించడంలో ఏ మాత్రం ఉపేక్షించకుండా పక్కగా ముందుకెళ్తోంది. పెద్ద పెద్ద నిర్మాణాలను సైతం…

మహిళల భద్రత కోసం కఠిన చట్టాలున్నాయి..

ఢిల్లీలో జరిగిన న్యాయ సదస్సులో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అఘాయిత్యాలు, పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మహిళల భద్రత కోసం ఎన్నో కఠిన…

ఏపీలో వర్షాలపై అధికారయంత్రాంగంతో ముఖ్యమంత్రి సమీక్ష..

విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఓ బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా…

మొత్తం 13 నిర్మాణాలను గుర్తించిన హైడ్రా అధికారులు..

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా) అక్రమ కూల్చివేతలను కొనసాగిస్తోంది. గగన్ పహాడ్‌లో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేడు కూల్చివేస్తున్నారు. ఇవాళ…

విజయవాడలో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగిపడి బాలిక మృతి..

విజయవాడలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ వర్షాలకు…

కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి కొండ పైన పడిపోయిన క్రెస్టల్‌ హెలికాప్టర్‌..

తాజాగా కేదార్‌నాథ్‌లో ల్యాండ్ అవుతుండగా క్రెస్టల్ హెలికాప్టర్ దెబ్బతింది. దానిని తరలించేందుకు సైన్యాన్ని మోహరించారు. ఆర్మీ Mi-17 ఛాపర్‌ని మోహరించారు. క్రెస్టెల్ ఈ ఉదయం హెలికాప్టర్ కోసం…

కాసేపట్లో కడప విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్…

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు పులివెందులకు రానున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. మరికాసేపట్లో బెంగళూరు నుంచి కడప విమానాశ్రయానికి చేరుకోనున్నారు.…

తల్లిని చంపి, ఆ తర్వాత ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్…

రాజ్‌కోట్‌కు చెందిన జ్యోతిబెన్‌కు 25 ఏళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. భర్తతో విభేదాల కారణంగా 20 ఏళ్లుగా పెద్ద కుమారుడు నీలేష్‌తో కలిసి స్థానికంగా ఉంటోంది.…

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అయింది. పలు…

దేవర నిజమైన సంఘటన నుండి ప్రేరణ పొందారు

ఏస్ ఫిల్మ్ మేకర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర పార్ట్ వన్’ అనే యాక్షన్ ప్యాక్డ్ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ పెద్ద తెరపైకి రాబోతున్నాడు.…