మహిళల టీ20 ప్రపంచకప్‌కు, భారత జట్టు ఇదే..

మహిళల టీ20 ప్రపంచకప్ 2024 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరుగనుంది. దీని కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) జట్టును ప్రకటించింది. ఈ ప్రపంచ…

మమ్ముట్టి – గౌతమ్ మీనన్ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్

మలయాళంలో తొలి దర్శకత్వం వహించే వెంచర్ కోసం మమ్ముట్టి గౌతమ్ వాసుదేవ్ మీనన్‌తో జతకట్టారు. ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంది మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ త్వరలో…

ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్, బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు..

ఢిల్లీ లిక్కర్‌ కేసులో మనీలాండరింగ్ నేరారోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను…

సుప్రీం కోర్టులో నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ..

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోసం కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.…

రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు..

బైక్‌పై వెళుతూ తండ్రి మృతి చెందగా, కూతురికి తీవ్ర గాయాలైన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు బైక్‌ను…

ఉచిత కూరగాయలు… ఎక్కడంటే..?

నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండడంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమయంలో కూరగాయలు ఉచితంగా లభిస్తే ఎవరైనా వదులుకుంటారా, దుకాణాలపై దూకుతారా? పెదపడల్లి జిల్లాలో ఇలాంటి…

కేరళ ఎక్స్‌ప్రెస్ కు తప్పిన పెనుప్రమాదం..

ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెంలో కేరళ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కేరళ ఎక్స్‌ప్రెస్ తిరువనంత పురం నుంచి ఢిల్లీకి వెళ్తుండగా పాపటపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఈ…

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు…

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 187.40 పాయింట్లు లేదా 0.75 శాతం పెరిగి 25010.60 వద్ద ముగిసింది. కాగా, సెన్సెక్స్ 611.90…

రాష్టంలో హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించండి: కేటీఆర్‌

వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక రకాల విష జ్వరాలు వస్తాయి. ఈ మేరకు తెలంగాణలో హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.…

పెన్సిల్ ముక్క పై కేవలం 8 మిల్లీమీటర్ల శ్రీ కృష్ణ పరమాత్మ రూపం…

నేడు ప్రపంచ వ్యాప్తంగా శ్రీకృష్ణుని జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శ్రీకృష్ణుని ఆలయాలకు చేరుకున్న కృష్ణభక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా…