లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస జోరు కనిపిస్తోంది. ఆసియా మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు కలిసి రావడంతో గురువారం లాభాలతో…

రాత్రివేళ మహిళలు పోలీసులకు ఫోన్ చేస్తే మహిళలను ఉచితంగా ఇంటివద్ద దింపుతారంటూ ప్రచారం…

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏది నిజమో, ఏది అబ్బదమో తెలియకూండా పోతుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది, ఏంటంటే రాత్రి 10…

మహిళలకు షాక్, నేటి పసిడి, వెండి ధరలను తనిఖీ చేయండి.

బంగారం కొనుగోలు చేసే వారిని పసిడి రేట్లు షాక్ ఇస్తున్నాయి. క్రితం రోజు బంగారం ధర స్వల్పంగా తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులకు ఒక్కరోజు మురిపెమే…

ఎమ్మెల్సీ కవితకు మరోసారి త్రీవ అస్వస్థత , ఎయిమ్స్ కి తరలించిన అధికారులు…

ఢిల్లీ లిక్కర్‌ కేసులో మనీలాండరింగ్ నేరారోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంగతి తెలిసిందే. తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థతకు…

టీ షాపులోకి దూసుకెళ్లిన ట్యాంకర్… నలుగురు మృతి..

తాజాగా ఒడిశాలోని గంజాం జిల్లాలో ఓ ఆయిల్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. టీ దుకాణంలోకి ఆయిల్ ట్యాంకర్ దూసుకెళ్లిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురు…

తమిళగ వెట్రి కళగం పార్టీ జెండాను ఆవిష్కరించిన విజయ్‌..

తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్తగా స్థాపించిన తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’…

అచ్యుతాపురంలో ఘోర ప్రమాదం, 17కి చేరిన మృతుల సంఖ్య…

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ‘ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌’లో బుధవారం మధ్యాహ్నం 2:15…

సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి…

ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ రాజర్షి…

ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా..

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్‌సీ ప్రకటించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుండి 9వరకు (7వ తేదీ మినహా)…