Tag: telangana

దూర ప్రాంత ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త..

దూర ప్రాంత ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లో ఆర్టీసీ పికప్‌ వ్యాన్‌ల సేవలు అమల్లోకి వచ్చాయని ప్రకటించింది. ఈ సేవలు శుక్రవారం నుంచి ప్రయాణికులకు…

ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్…

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కలిశారు. సోమవారం సచివాలయం ప్రాంగణంలో జరగనున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ…

తెలంగాణలోని మహబూబ్ నగర్‌ జిల్లాలో భూప్రకంపనలు…

తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై వీటి తీవ్రత 3గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కౌకుంట్ల మండలం దాసరపల్లె…

సంధ్య థియేటర్ ఘటనపై: అల్లు అర్జున్ ఎమోషనల్ వీడియో..

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ ఘటనపై ప్రముఖ నటుడు అల్లు అర్జున్ స్పందించారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా ఈ దురదృష్టకర సంఘటన జరిగినట్లు…

విభజన సమస్యలపై చర్చిస్తున్న అధికారుల కమిటీ…

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి భేటీ…

తెలంగాణపై ఫెంగల్ తుఫాన్ ప్రభావం..

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఓ…

తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది..

తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం 8 గంటల…

తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో మార్పులు..

తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. ఇక నుంచి 100 మార్కుల పేపర్ ఉంటుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కులను రద్దు…

మోడీతో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం..

తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో వీరిద్దరూ సమావేశం కానున్నారు. నియోజకవర్గాల…

నేడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సీఎం సమావేశం..

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఇవాళ అక్కడి రాష్ట్ర అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్…