Tag: telangana

తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

తెలంగాణ రాష్ట్రంలో చలి రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కనిష్ట, రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర,…

పుప్పాలగూడలో భారీ అగ్ని ప్రమాదం..

హైదరాబాద్‌లోని మణికొండ పరిధి పుప్పాలగూడలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి గోల్డెన్ ఓరియో అపార్ట్‌మెంట్‌లో మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో మంటలు చెలరేగడంతో గ్యాస్…

ఇవాళ మరోసారి మహారాష్ట్రకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మళ్లీ మహారాష్ట్ర వెళ్లనున్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈరోజు…

పుట్టినరోజు నాడే.. ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద మృతి..

విదేశాలలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన మరో తెలుగు విద్యార్థి చనిపోవడం కలకలం రేపుతోంది. ఫిలిప్పీన్స్‌లో మెడిసిన్ చదువుతున్న తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.…

తెలంగాణ వాళ్లు మాభూమి నుంచి బలగం వరకు గొప్ప సినిమాలు తీశారన్న మంత్రి…

‘చిత్రపురి’ నూతన ఫ్లాట్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇక్కడ కట్టే ఫ్లాట్లలో తెలంగాణ వారికే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమ…

రేపు కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలవనున్న కేటీఆర్…

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. ఆయన కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలవనున్నారు.…

సంగెం నుంచి మూసీ పునరుజ్జీవ యాత్రను ప్రారంభించిన సీఎం…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ యాత్రను ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామం నుంచి ఆయన ఈ యాత్రను ప్రారంభించారు.…

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ పై నేడు విచారణ..

ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్‌కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరిన విషయం తెలిసిందే, కాంగ్రెస్ లో…

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత..

తెలంగాణలో చలి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇదే…

క‌న‌క‌రాజు మ‌ర‌ణం తెలంగాణ క‌ళ‌ల‌కు తీర‌ని లోట‌ని వ్యాఖ్య‌…

కొమ‌రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండ‌లం మ‌ర‌వాయికి చెందిన గుస్సాడీ నృత్య‌కారుడు, ప‌ద్మ‌శ్రీ క‌న‌క‌రాజు అనారోగ్యంతో శుక్ర‌వారం క‌న్నుమూశారు. ఈరోజు ఆయ‌న అంత్య‌క్రియ‌లు ఆదివాసీల సంప్ర‌దాయం ప్ర‌కారం…