Month: July 2024

తెలంగాణ గ్రూప్-2 పరీక్ష వాయిదా…

తెలంగాణ రాష్ట్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 2 పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించే గ్రూప్ 2…

సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన ఖరారైంది.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఆగస్టు 3వ తేదీ రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి, వారి బృందం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి వెళ్ళనున్నారు. తెలంగాణలో…

రామ్ చరణ్ కు మరో అరుదైన గుర్తింపు.. తొలి భారతీయుడిగా చరిత్ర

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఆస్ట్రేలియాలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ తన 15వ ఎడిషన్‌కు రామ్…

భారీ మైక్రోసాఫ్ట్ అంతరాయం: విమానాలు, బ్యాంకులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, ప్రసారకర్తలను తాకింది

భారీ మైక్రోసాఫ్ట్ అంతరాయం ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ సిస్టమ్‌లపై విధ్వంసం సృష్టించింది, విమానాలు మరియు బ్యాంకులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, చెల్లింపు వ్యవస్థలు మరియు అత్యవసర సేవలను నిర్వీర్యం చేసింది.…

యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై డ్రగ్ కేసు!

గంజాయి మత్తులో తండ్రీకూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్, సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతుపై మరో కేసు నమోదైంది. తండ్రీకుమార్తెల బంధంపై చీప్ కామెంట్స్…

అచ్చు దిద్దునట్లు , ట్రంప్ హత్యాయత్నం సన్నివేశాన్ని చిత్రీకరించిన యుగాండా చిన్నారులు..

అమెరికా మాజి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగిన విషయం మన అందరికి తెలుసు. గత శనివారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు పెన్సిల్వేనియాలోని…

త్వరలోనే యువతకు నిరుద్యోగ భృతి..

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే , కాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరసగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.…

ఇన్ఫోసిస్ క్రమంగా మార్గదర్శకాలను పెంచింది

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ మార్గదర్శకాలను పెంచింది. 2024-25లో ఆదాయ వృద్ధి 3-4 శాతంగా ఉంటుందని అంచనా. ఈ మార్చి త్రైమాసికంలో…

పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగవద్దు, ఎందుకో తెలుసుకోండి

నీరు లేకుండా జీవితం లేదు మరియు పండ్లు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది. అయితే ఈ రెండిటి మధ్య ఒక చిన్న హాని కలిగించే విషయం ఉందని…