వనపర్తిలో ఎల్పీజీ సిలిండర్ లీక్తో మంటలు చెలరేగడంతో ముగ్గురు గాయపడ్డారు..
తెలంగాణలోని వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం మున్నూరు గ్రామంలో గురువారం సాయంత్రం ఇంట్లోని ఎల్పీజీ సిలిండర్ లీకేజీతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.…
Latest Telugu News
తెలంగాణలోని వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం మున్నూరు గ్రామంలో గురువారం సాయంత్రం ఇంట్లోని ఎల్పీజీ సిలిండర్ లీకేజీతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.…
మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని డ్వాక్రా గ్రూపులను ప్రోత్సహించిన ప్రభుత్వం, ఇప్పుడు వారికి వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సెర్ప్ ద్వారా ఆర్థిక…
దంబుల్లా: మహిళల ఆసియా కప్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. శుక్రవారం యూఏఈ, నేపాల్ల మధ్య మ్యాచ్తో టోర్నీ ప్రారంభంకాగా…
ముంబై: శ్రీలంక పర్యటనకు సంబందించిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంతగానో ఎదురు చూస్తున హార్దిక్ అభిమానులకు నిరాశే ఎదురైంది. శ్రీలంకతో జరిగే టీ20…
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఆలయానికి తరలివచ్చి…
హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, అందులోని 13 హామీలును కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నాటికి పూర్తిగా…
జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న కొంతమంది ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు తమను వేధిస్తున్నారని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) ఎన్వీ దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశ్రాంత ఉపాధ్యాయుడు…
భారత్ క్రికెటర్ అయినా హార్దిక్ పాండ్య మరియు నటాషా వివాహ జీవితం ముగిసింది అని తెలుస్తుంది. గత కొన్నాళ్లుగా టిమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంపై…
భారత వాతావరణ శాఖ (IMD) గురువారం నుండి శనివారం వరకు తెలంగాణలోని కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది, భారీ నుండి అతి భారీ వర్షాలు…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. 2024 బడ్జెట్ సమావేశాలు జూలై 23 నుంచి ప్రారంభం కానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. మండలి సమావేశాలు 24 నుంచి ప్రారంభం…