Month: September 2024

మెటా కీలక నిర్ణయం, టీనేజర్లకు ఇన్‌స్టాగ్రామ్ లో ప్రత్యేక అకౌంట్లు…

ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో సోషల్ మీడియా పిల్లల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం మెటా కీలక నిర్ణయం…

ప్రధాని మోదీని కలవనున్న డొనాల్డ్ ట్రంప్!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కానున్నట్లు అక్కడి మీడియాలో ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 21…

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశీ…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు మాత్రమే తాను ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చుంటానని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించిన తర్వాత మళ్లీ అరవింద్…

సంవత్సరానికి 12 వేలు చొప్పున ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ..

భూములిచ్చిన రైతులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి శుభవార్త అందించారు. 12,000 సంవత్సరానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

ఏపీలో మ‌రో ప్ర‌భుత్వ ప‌థ‌కం పేరు మార్పు..

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల పేర్ల మార్పు ప్రక్రియ కొనసాగుతుంది. గత ప్రభుత్వం అమ‌లు చేసిన…

తాజాగా మరో సినిమాకు గ్రీన సిగ్నల్ ఇచ్చాడు ధనుష్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన ‘రాయన్’ సూపర్ హిట్ అయింది. విడుదలైన అన్ని భాషల్లోనూ రాయన్ అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. అదే కోవలో ధనుష్…

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహా గణపతి…

ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ముగిసింది. ఎన్టీఆర్ మార్గ్‌లోని నాలుగో నెంబర్ క్రేన్ వద్ద ఈ భారీ వినాయకుడిని నిమజ్జనం చేశారు. అంతకుముందు నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

రాష్ట్రంలో మళ్లీ 2 రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్‌లో మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 20, 21 తేదీల్లో తెలంగాణలోని పలు…

ట్యాంక్‌బండ్‌ వద్ద సీఎం రేవంత్ రెడ్డి..

ఖైరతాబాద్‌లోని గణనాథుడు ట్యాంక్‌బండ్ వద్ద గంగమ్మ ఒడ్డుకు చేరుకోనుంది. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అప్పటికే ఆయన సచివాలయం నుంచి కాలినడకన ట్యాంక్…

ఈసారి ఎంత ధర పలుకుతుందనే ఉత్కంఠకు తెరపడింది..

ఈసారి ధర ఎంత ఉంటుందన్న ఉత్కంఠ వీడింది. కొలను శంకర్ రెడ్డికి బాలాపూర్ లడ్డూ లభించింది. వేలంలో కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ గణేశుడి లడ్డూ రూ.…