Month: September 2024

యాక్సిస్‌.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులపై ఆర్‌బీఐ కొరడా

రెండు ప్రైవేటు బ్యాంకులపై ఆర్‌బీఐ కొరడా ఝుళిపించింది. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఆదేశాలు పాటించడం లేదంటూ చర్యలు తీసుకుంది. చట్టపరమైన, నియంత్రణ పరమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు…

ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌…

హర్యానాలో వినేశ్ ఫొగాట్‌పై పోటీ చేసే బీజేపీ అభ్యర్థి ఎవరో తెలుసా?

పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల సమయం…

స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న లాభాల జోరు…

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీల్లో మంగళవారం లాభాల పరంపర కొనసాగుతోంది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరి వరకు గ్రీన్‌లోనే ట్రేడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు…

పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గనున్నాయా?

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గబోతున్నాయా? అలా అయితే, ఎంత? పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుతాయని జోరుగా ప్రచారం సాగుతోంది.. తగ్గితే భారీగా తగ్గుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి, కేంద్రం…

బీసీ కులగణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు…

హైదరాబాద్: మూడు నెలల్లో బీసీ కుల గణన చేసి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీసీ కులగణనపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు…

వచ్చే వారం అంతా ఎండలే..వర్షాలు లేవు…

గత కొన్ని రోజులుగా వర్షాలతో సతమతమవుతున్నా హైదరాబాద్ సిటీ వాసులకు స్పల్ప ఊరట, కాలు బయట పెడదామంటే వర్షం. హైదరాబాద్‌లో నిన్నటి వరకు ఇదే పరిస్థితి. రానున్న…

మోదీతో విభేదిస్తా తప్ప ఆయనంటే ద్వేషం లేదన్న కాంగ్రెస్ అగ్రనేత…

భారత ప్రధాని నరేంద్ర మోదీపై తనకు ఎలాంటి ద్వేషం లేదని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఆలోచనా విధానాన్ని విభేదిస్తాను…

రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్..

రాజ్ తరుణ్-లావణ్య కేసు డైలీ సీరియల్ లా కొనసాగుతోంది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి వాడుకున్నాడని, ఇప్పుడు మాల్వీ మల్హోత్రాతో సహజీవనం…

పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది..

రాష్ట్ర ఎన్నికల సమయంలో పల్నాడులో త్రీవ ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. నేడు మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత‌ల కాన్వాయ్‌పై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.…